ఉమ్మడి జిల్లాలో చదువుల పండుగ అట్టహాసంగా జరిగింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవం అంబరాన్నంటేలా నిర్వహించారు. ఊరూరా ఉత్సాహంగా జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధు�
ఆధ్యాత్మిక చింతన కలిగిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో స్థానిక సంప్రదాయలకు, ఆలయాలకు, పండుగలకు ప్రాధాన్యం కల్పించడంతో రాష్ట్రంలో ఆధ్మాత్మిక వైభవం ఉట్టిపడుతున్నది.
ఆధ్యాత్మికతకు ఆలవాలంగా నిలిచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.. సమైక్య పాలనలో అంధకారంలోకి వెళ్లింది. నిధులు కేటాయించక, నిర్వహణ సక్రమంగా లేక ప్రాశస్థ్యం కోల్పోయింది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పూర్వవైభవం తీ�
బీఆర్ఎస్ సర్కారులోనే ప్రభుత్వ విద్య బలోపేతమైందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఇందుకు ‘మన ఊరు/ మన బస్తీ మన బడి’ కార్యక్రమం మరింత దోహపడిందని, దీంతో సర్కారు బడులకు మహర్దశ ప�
ఏ పండుగొచ్చినా ఎవరూ సాయం చేయలేదు. ఆలయాలు, చర్చిలు, మసీదు పెద్దలను ఆదుకున్న దాఖలాలు లేవు. గత ప్రభుత్వాలన్నీ పండుగలన్నింటినీ చిన్నచూపు చూసినవే. తెలంగాణ సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్.. ఆలయాలు, చర్చిలు, మసీద�
సమైక్య పాలనలో ఆదరణకు నోచక ప్రభుత్వ పాఠశాలలు సరికొత్తగా రూపుదిద్దుకున్నాయని, మ్మిదేండ్లలోనేనాణ్యమైన గుణాత్మక విద్యనందిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నాయని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ
ఆలయ పునరుద్ధరణ సహజంగా జరిగే ప్రక్రియ కాదు. ఇలాంటి బృహత్కార్యాన్ని నిర్వర్తించాలంటే కేవలం నిధులు ఉంటే సరిపోదు. అధికారం ఉన్నంత మాత్రాన అన్నీ అయిపోవు. మన సంకల్పం శుద్ధిగా ఉండాలి.
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి పేద, మధ్య తరగతి విద్యార్థులు మెరుగైన విద్యనందించడం జరుగుతుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అడిక్మెట్లోని న�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యాదినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఉత్సవాల్లో స్పీకర్ పోచారంత�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు -మన బడి’తో సర్కారు బళ్లు కార్పొరేట్కు దీటుగా రూపొందాయని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. మంగళవారం ధర్మ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యావ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దినట్లు కీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేటతోపాటు సిరిసిల్లలో దాదాపు ఐదు గంటలపాటు పర్యటించిన ఆయన, ఆయాచోట్ల దశాబ్ది
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 22వ తేదీన అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజున 20వేల మందితో భారీఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు, అంబేద్కర్ విగ్రహం నుంచి స్మారక చిహ్నం వరకు నిర్వహించే ఈ ర్యాలీని ప్రతిఒక్కరూ �
విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆకాంక్షించారు. ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్పొరేట్ స్థాయిని మించి