తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వవిద్యకు మహర్దశను తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నా రు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగం గా మంగళవారం విద్య�
“దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారు. ఆయన నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు పలు పథకాలతో మేలు జరుగుతున్నది. వారి సంక్షేమానికి కేస�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా విద్యా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులకు ఉపన్యాస, వ్యాస రచన,
బీఆర్ఎస్సర్కారులోనే ప్రభుత్వ విద్య బలోపేతమైందని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు పేర్కొన్నారు. ఇందుకు ‘మన ఊరు/ మన బస్తీ మన బడి’ కార్యక్రమం మరింత దోహపడిందని, దీంతో సర్కారు బడులకు మహర�
విద్యాభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యమిస్తున్నది దేశంలోకెల్లా బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పన కోసమే ‘మన ఊరు/ మన బస్తీ మన బడి’ క
సమైక్య పాలనలో ఆదరణ లేక ప్రాభవాన్ని కోల్పోయిన దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు స్వరాష్ట్రంలో పునర్వైభవం సంతరించుకుంటున్నాయి. కేసీఆర్ సర్కారు కృషితో ఓ వెలుగు వెలుగుతున్నాయి. ప్రజల్లోనూ ఆధ్యాత్మకత వెల్లి�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ .. విద్యారంగానికి పెద్దపీట వేశారని కుత్బుల్లాపూర్ ఎమ్మె ల్యే కేపీ వివేకానంద్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, దశాబ్ది ఉత్సవాల్లో భాగం�
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవ వేడుకలు జిల్లా వ్యాప్తంగా సంబురంగా జరిగాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కలిసి ఊరూరా.. వాడ వాడలా ర్యాలీలు తీశారు. విద్యార్
ప్రపంచ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవాన్ని ప్రారంభించేందుకు వస్తున్న రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవం తం చేయాలని రాష్ట్ర బీస�
కేసీఆర్ సర్కారు విప్లవాత్మక నిర్ణయాలతో తెలంగాణ విద్యా రంగంలో దే శంలోనే అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర బీసీ సం క్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తొమ్మిదేండ్లలో తెలంగాణ సాధించిన ప్రగత�
మన ఊరు-మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయని, పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు, నాణ్యమైన విద్యనందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మెదక్, సంగారెడ్డి కలెక్టర్లు,
తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరుస్తున్నది. అన్ని మతాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి పాలనలో పూర్తి నిరాదరణకు గురైన ఆలయాలు, మసీదులు, చర్చీలను రాష్ట్ర ప్రభ�
విద్యారంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మండలంలోని దమ్మన్�
స్వరాష్ట్ర కల సాకారం అయ్యాక తెలంగాణ అభివృద్ధికి కేరాఫ్గా మారింది. సంపద సృష్టించి సంక్షేమ ఫలాలను పేదలకు అందిస్తోంది. ఆలయాలకు నెలవైన తెలంగాణ ప్రాంతాన్ని గత పాలకులు పట్టించున్న పాపాన పోలేదు. తెలంగాణ రాష్�
సిద్దిపేట ప్రయోగశాలగా మారిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. అందరి సమష్టి కృషితోనే సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిందని..ఇదే స్ఫూర్తి రాబోయే రోజుల్లో కొ