ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి మారుమూల ప్రాంతంలో విద్యాభివృద్ధి జరిగిందని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యం�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు సంబురంగా కొనసాగుతున్నాయి. జిల్లాలో మంగళవారం విద్యా దినోత్సవం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. పెద్దఎత్తున మొక్కలు నాటారు. ఆయా గ్�
Minister Jagadish Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తొమ్మిది సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధికి దశాబ్ది ఉత్సవాలే నిలువెత్తు తార్కాణమని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అధికారిక లెక్కలు జరిగి�
Telangana Decade Celebrations | తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా విద్యా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్ర
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరితోత్సవం కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యావిధానంలో సమూల మార్పులతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ దీటుగా మారాయి. పచ్చదనం, పరిశుభ్రత, మధ్యాహ్న భోజనం, శుద్ధమైన తాగునీరు, ఇంగ్లిష్ మీడియం బోధనతో పాఠశాల�
స్వరాష్ట్రంలో సర్కారు బడి సరికొత్తగా రూపుదిద్దుకున్నది. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తున్నది. సమైక్య రాష్ట్రంలో ప్రాభవం కోల్పోయిన ప్రభుత్వ విద్యా వ్యవస్థ తెలంగాణలో బలోపేతమైంది.
జీవకోటికి చెట్టే ఆధారమని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గంగాధర మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ హరితోత్�
తెలంగాణ రాష్ట్రాన్ని హరితమయంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య-వినయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి పేర్కొన�
ఉమ్మడి జిల్లాలో పచ్చని పండుగ అంబరాన్నంటింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన హరితోత్సవం ఊరూరా ఉత్సాహంగా సాగింది. మహిళలు బతుకమ్మలతో ఊరేగింపు నిర్వహించారు. పాఠశాలల్లో విద్యార్థుల�
అడవులను ధ్వంసం చేయకుండా వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని హరితవనంగా తీర్చిదిద్దేందుకే సీఎం కేసీఆర్ తెలంగాణకు హరితహారం అనే బృ�
మానవ మనుగడకు చెట్లే ఆధారమని, భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భా�
డబుల్ బెడ్ రూం ఇండ్లపై మాజీ మంత్రి షబ్బీర్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సూచించారు. ప్రజలు నాలుగు సార్లు ఓడించినా ఆయనకు సిగ్గురాలేదని మండిపడ్డారు. సోమవారం ప్రభుత్వ విప్�
70 ఏండ్ల పరాయి పాలనలో ధ్వంసమైన పర్యావరణానికి తెలంగాణ హరితహారం గొప్పవరమని, నేడు ఆ ఫలితాలు కండ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.