తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామం ఎదళ్లగుట్ట మిషన్ భగీరథ (పాలేరు- వరంగల్ సెగ్మెంట్) ప్రాజెక్ట్ వద్ద ఆదివారం మంచినీళ్ల దినోత్సవం కనుల పండువగా సాగింది.
మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శమని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మండల కేంద్రంలోని వాటర్ గ్రిడ్ వద్ద తెలంగాణ నీళ్ల పండుగ నిర్వహించారు.
ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా మిషన్ భగీరథ నీళ్లు తాగాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంచినీళ్ల దినోత్సవాన్ని మున్సిపల్
తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డల తాగునీటి కష్టాలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని చేవెళ్ల ఎమ్మె ల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం షాబాద్ మండలంలోని అంతారం మిషన్ భగీరథ ప్రాజెక్టు వద్ద నిర్వహించిన చ�
సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలు వెచ్చించి మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామంలోని ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించి ప్రజలకు అండగా నిలిచారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. త�
తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మంచి నీళ్ల పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రతీ పల్లె, పట్టణాల్లో వేడుకలను అట్టహాసంగా జరిపారు. మిషన్ భగీరథ నీళ్లపై ప్లెక్సీలు పట్టుకుని ర్యాలీలు తీశారు. ట్యాంకుల
నేడు జరుపుకొంటున్న మంచినీళ్ల పండుగ విలువేంటో గతంలో ఫ్లోరైడ్ నీళ్లు తాగి కాళ్లు, చేతులు వంకర్లు పోయి జీవచ్ఛవంలా బతికిన వారికి తెలుసని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు.
కరువు కాటకాలు ఉన్న ప్రాంతాల ప్రజల గొంతు తడిపిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆడబిడ్డలు బిందెలు పట్�
Minister Srinivas Yadav | ఇంటింటికీ నీరు ఇవ్వకుంటే ఓట్లు అడగబోమని చెప్పిన దమ్మున్న నేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రవీంద్ర భారతిలో వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో ఏర్పా
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) మానస పుత్రిక హరితహారం (Haritha Haram) కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో మంచి ఫలితాలు ఇస్తున్నదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana Decade Celebrations) భాగంగా సోమవారం హరితోత్సవం (Haritotsavam) నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులోని అర్బన్ పార్కులో సీఎం కేసీఆర్ (CM KCR) మొక్కలు �
స్వరాష్ట్ర సాధన కలను నెరవేర్చడమే కాదు.. గిరిజనులు, ఆదివాసీ బిడ్డల చిరకాల డిమాండ్ అయిన స్వయంపాలనా స్వప్నాన్ని కూడా సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుది అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి క�
స్వరాష్ట్రంలో గిరిజన తండాలకు అధిక నిధులు కేటాయిస్తుండటంతో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
గుక్కెడు నీటి కోసం తండ్లాడిన రోజులు.. బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం నడిచిన జనాలు.. ఎండాకాలం వచ్చిందంటే ‘పానీ’పాట్లతో అల్లాడి పోయిన ప్రజలు.. సమైక్య పాలనలో తాగునీటి కోసం సతమతమైన పరిస్థితి పోయింది. సీఎం �
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం గిరిజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్తోపాటు ఎమ్మెల్యేలు పాల్గొన�