ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శనివారం గిరిజనోత్సవ కార్యక్రమాన్ని తండాల్లో నిర్వహించారు. వేడుకల్లో భాగంగా గిరిజనులు తమ ఆరాధ్య దైవాలకు పూజలు చేశారు.
సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థుల్లో శాస్త్రీయ అవగాహన, పరిశోధన అంశాలపై ఆసక్తిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా సైన్స్ హ్యాకథాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర అవత
గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దకుతుందని వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని సూర్యనాయక్తండాలో శనివారం గిరిజ�
మనిషి బతికి ఉండాలంటే గాలి తర్వాత కావాల్సింది తాగునీరు. ప్రజలందరికీ కనీస సౌకర్యాలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గత ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకున్న పాపానపోలే�
సూర్యాపేట పట్టణంలో అద్భుతంగా నిర్మించిన మహాప్రస్థానంలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం ప్రగతి కార్యక్రమానికి హైలెట్గా నిలిచింది. అబ్బురపరిచే నిర్మాణాలు, చుట్టూ గ్రీనరీ నడుమ అసలు మహాప్రస్థానంలోనే ఉన్న�
అభివృద్ధిలో తెలంగాణ దేశానికే రోల్మోడల్గా నిలిచిందని.. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పాలమూరు దశ మారిపోయిందని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పురపాలి�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం దేశానికే ఆదర్శమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు.
కరీంనగర్ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని, రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ, నిర్మల్ జిల్లాలో నిర్మల్, భైంసా, ఖానాపూర్.. మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, మం దమర్రి, బెల్లంపల్లి, లక్ష�
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పల్లె ప్రగతి దినోత్సవాన్ని నిర్వహించారు. నిర్మల్ మండలం భాగ్యనగర్లో జరిగిన సంబురాల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రె
పల్లెపల్లెకూ సంక్షేమ పథకాలు అందాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం మండలంలోని గూడ గ్రామంలో పల్లెప్రగతి దినోత్సవాన్ని ఘ�
పల్లె ప్రగతిలో భాగ్యనగర్ ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్మల్ మండలంలోని భ�
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘పట్టణ ప్రగతి’తో ఖమ్మం నగర రూపురేఖలు మారిపోయాయి. కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది శిథిలమైన బావులు, ఇండ్లను నేలమట్టం చేశారు. విరిగిన, వాలిన వి
కోట్లాది రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాలతో మారుమూల పల్లెలు, కుగ్రామాలు, గ్రామీణ ప్రాంతాలన్నింటిలో గణనీయమైన మార్పులు వచ్చాయని రాష్ట్ర పంచాయత