దేశంలోనే అభివృద్ధికి నిలయంగా తెలంగాణ గ్రామాలు ఆవిర్భవించాయని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పర్వతగ�
సమైక్య పాలనలో దగాబడ్డ పల్లెలు.. స్వరాష్ట్రంలో దర్జాగా కాలర్ ఎగురేస్తున్నాయి. సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడిన పల్లెల్లో సకల సౌకర్యాలు వచ్చి చేరాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన పల్లె ప్రగతి కా
రవీంద్ర భారతి కళానిలయం వేదికగా పల్లె పరిమలాలు పరిమళించాయి. దశాబ్ది వేడుకలను పురస్కరించుకొని సంక్షేమం, అభివృద్ధి, సాహిత్యం, మహిళా సంక్షేమం, పల్లె ప్రగతి, లాంటి అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తెలంగా
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవాన్ని ఊరూరా ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు. భారీ ర్యాలీలు త�
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవం మహేశ్వరం నియోజకవర్గంలో ఊరూరా ఉత్సాహంగా సాగింది. బతుకమ్మలు, బోనాలతో ర్యాలీలు తీసి హోరెత్తించారు. ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధులు, సర్పం
స్వరాష్ట్రంలో అన్ని రంగాలు ప్రగతిలో దూసుకుపోతున్నాయి. పట్టణాలు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. సీఎం కేసీఆర్ భారీగా నిధులు వెచ్చించి అభివృద్ధి చేయడంతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. మౌలిక వసతుల
“సమాజానికి ప్రతీక పాట. అక్కడి పరిస్థితిని ప్రతిబింబించేదీ పాటే. ఒకప్పుడు తెలంగాణలో ‘పల్లె కన్నీరు పెడుతుందో..’ తరహా పాటలు ఉండేవి. ఇవాళ... ‘గోడ కట్టని గూడు నా పల్లె, కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు..’ అ�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పండుగలా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మండల కేంద్రాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారు�
స్వరాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల్లో పేదలకు కార్పొరేట్ తరహా వైద్యం అందుతున్నదని, సీఎం కేసీఆర్ మార్గ నిర్దేశంలో ఆరోగ్య తెలంగాణగా మారి దేశానికే రోల్మోడల్గా నిలిచిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేం�
వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో అద్భుతమైన ప్రగతి సాధించామని, దేశంలో ఏ అవార్డులు ప్రకటించినా 30 నుంచి 40 శాతం తెలంగాణ రాష్ట్రానికే వస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జ�
పల్లె ప్రగతి పేరుతో నెల నెలా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు ఆయా పల్లెలకు వన్నె తెస్తున్నాయి. తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి గ్రామ పంచాయతీలకు ని�
వైద్యరంగంలో సీఎం కేసీఆర్ నూతన ఒరవడి సృష్టిస్తున్నారని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పేర్కొన్నారు. పల్లె దవాఖానల ఏర్పాటుతో గ్రామాల్లోనూ నాణ్యమైన సర్కారు వైద్యం అందుతోందని అన్నారు.
తమది మనసున్న, మానవీయ ప్రభుత్వమని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. కేంద్రం తెలంగాణపై సవతి ప్రేమ చూపిస్తున్నా రాష్ర్టాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టామని చెప్పారు.
పల్లె ప్రగతితో ఊర్లకు కొత్త కళ వచ్చింది. గ్రామాల సమ గ్ర వికాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఈ కార్యక్రమం లక్ష్యాన్ని చేరుకున్నది. పల్లె ప్రగతిలో నిర్దే శించిన అన్ని ప్రమాణాల్లోనూ ఆరు జిల్లాలు ఆదర్శ�