తెలంగాణ ప్రభుత్వం ఆమెకు అందలం వేసింది. మహిళల ఆరోగ్యం, రక్షణ, సంక్షేమం, సాధికారత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించి ఆర్థిక భరోసా కల్పించార
Telangana Decade Celebrations | ఎద్దేడ్చిన ఎవుసం.. రైతేడ్చిన రాజ్యం బాగుపడదని పెద్దల మాట. ఈ మాట ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ రైతాంగానికి అక్షరాలా సరితూగే వాస్తవం. తలాపున గోదారి పారుతున్నా.. తెలంగాణ భూములు
పోరాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. ఈ తొమ్మిదేళ్లలో అన్నిరంగాల్లో అభివృద్ధి చెందింది. సబ్బండవర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. పదో వసంతంలోకి అడుగిడుతున్న శుభసందర్భంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు �
మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, వారి కోసం విప్లవాత్మక పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చిందని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాసర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళ�
‘మహిళా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. సీఎం కేసీఆర్ వారికి అన్ని రంగాల్లో పెద్ద పీట వేస్తున్నారు. దీంతో వారి ప్రాధాన్యత పెరిగింది’ అని మంత్రి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్ర�
మహిళా సంక్షేమంలో తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తమ ప్రభుత్వం వారి కోసం కృషి చేస్తున్నదన్నారు.
KTR | ఆడబిడ్డల సంక్షేమంలో తెలంగాణకు ఎదురులేదని, మహిళా సాధికారతలో తిరుగులేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహించిన విషయం తెలిసిం
Minister KTR | దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ పోలీసులు మొదటిస్థానంలో ఉన్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ రన్ కార్యక్రమాన్ని �
తెలంగాణ రాష్ర్టాభివృద్ధిలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పోలీస్ శాఖ నేతృత్వంలో నిర్వహించిన 2కే
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. ప్రస్తుత రోజుల్లో వ్యాయామం, ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయని, దీంతో జీవన ప్
ఐటీ, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణతో (Telangana) మరే రాష్ట్రం పోటీ పడటంలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) అన్నారు. ఇదేవిధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో యువత భాగస్వామ్యం వహించాలని పిలుపునిచ్చార�
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను (Telangana decade celebrations) పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ 2కే రన్ను (Telangana 2k run) ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్తోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉత్సాహంగా రన్ కొనసాగింది.