తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana decade celebrations) భాగంగా హైదరాబాద్లో తెలంగాణ 2కే రన్ను (Telangana 2k run) ఘనంగా నిర్వహించారు. ట్యాంక్బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ర
విధులు అందరూ నిర్వహిస్తారు. కానీ కొంత మంది మాత్రమే ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, అంకిత భావంతో పని చేస్తారు. మేడ్చల్ ట్రాఫిక్ సీఐ నర్సింహారెడ్డి ప్రమాదాల నివారణే లక్ష్యంగా పలు చర్య లు చేపడుతూ �
సంస్కృత భాషలో ఎన్నో రచనలు చేసి సాహిత్య ఔన్నత్యాన్ని దశదిశలా చాటిన మహామహోపాధ్యాయుడు మల్లినాథసూరి కొల్చారంలో జన్మించడం మనందరికీ ఎంతో గర్వకారణమని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
గొప్ప గొప్ప కవులు, కళాకారులు సాహితీవేత్తలకు పుట్టినిల్లు కరీంనగర్ జిల్లా అని, జానపదానికి, ఉద్యమానికి పెట్టింది పేరు అని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు.
దాదాపు నెలన్నర వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలు సోమవారం పునఃప్రారంభం కానున్నాయి. తమ పిల్లలను పాఠశాలలను పంపించేందుకు తల్లిదండ్రులు సర్వం సిద్ధం చేసుకుంటుండగా.. పాఠశాలలను శుభ్రం చేసే పనిలో విద్యాశా
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వీటిని చేపట్టనున్నారు. అందుకోస
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు 2కే రన్ నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటలకు మెదక్ పట్టణంలో రాందాస్ చౌరస్తా నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు, నర్సాపూర్ పట్టణంలో పద్మజ దవాఖాన నుంచి అల్లూరి సీతార�
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో సాహిత్య దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. కామారెడ్డిలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, నిజామాబాద్లో ఎమ్మెల్యే ఆశన్నగారి �
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 14న నిర్వహించే వైద్యారోగ్య దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ జీ శ్రీనివాసరావు సూచించారు.
సాహితీ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని న
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana Decade Celebrations) భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా సాహిత్య దినోత్సవం (Sahitya Dinotsavam) నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన తెలంగాణ సాహిత్య దినోత్సవం, కవి సమ్మేళనంలో మ
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కవులు, కళాకారులకు స్వరాష్ట్రంలో సముచిత స్థానం దక్కింది. సాహితీప్రియుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ కళారంగానికి పెద్దపీట వేయగా, నాడు ప్రత్యేక పోరాటంలో ఆడిపాడిన కవులు, కళాక
అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిలా మారిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేరొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం చొప్పదండి మున్సిపాలిటీలో సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు.