పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై సమస్యలు పరిష్కరించారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టడంతోపాటు డ్రెయినేజీ వ్యవస్థలో మా
ఈ దశాబ్ది భవనాల నిర్మాణంతో నిమ్స్కు అత్యాధునిక వసతులతో కూడిన మరో 2వేల పడకలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభి
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19న రాష్ట్రవ్యాప్తంగా ‘హరితోత్సవం’ను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులోభాగంగా హరితహారం, పచ్చదనం, చెట్ల ప్రాముఖ్యత, అర్బన్ ఫారెస్ట్ల�
పల్లె సరికొత్తగా వెలుగుతున్నది. స్వరాష్ట్రంలో ప్రతి ఊరూ కాంతులీనుతున్నది. నాలుగేళ్ల క్రితం సీఎం కేసీఆర్ తెచ్చిన ‘పల్లె ప్రగతి’ యజ్ఞంలా సాగి, గ్రామాల రూపురేఖల్ని మార్చింది. గతంలో ఎన్నడూ లేనంతగా నిధుల వ�
కనిపించే దేవుళ్ల్లు వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, సిబ్బంది అని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండ
పల్లెలు ప్రగతికి మల్లెలుగా మారాయి.. తెలంగాణ రాష్ట్రం రాక ముందు సమస్యలకు కేరాఫ్గా మారిన మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని గ్రామాలు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్
నేడు సిద్దిపేట పట్టణంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం సీపీ శ్వేతతో కలిసి కలెక్టర్�
ప్రజారోగ్యంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు అన్నారు. ప్రజారోగ్యానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. జిల్లాల పునర్విభజనలో ప్రతి జిల్లాకేంద్ర
Minister Srinivas Yadav | ఉమ్మడి పాలనలో సరైన సౌకర్యాలు లేక, సిబ్బంది లేక ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే పరిస్థితులు ఉండేవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తు చేశారు. నేడు తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ�
Minister KTR | సమైక్య రాష్ట్రంలో ప్రజారోగ్యం అంటే గాలిలో దీపంలా ఉండేదని.. స్వరాష్ట్రంలో ప్రభుత్వ వైద్యరంగం కొత్త రూపం దాల్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. నాడు సర్కార్ దవాఖానా అంటే దైన్యం.. నేడు ప్రభుత్వ ఆస్పత్రి
వైద్యానికి మానవ జీవితానికి ఎడతెగని సంబంధం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. 2014లో వైద్యరంగానికి బడ్జెట్లో రూ.2001 కోట్లు కేటాయించామని, 2023-24 నాటికి అది రూ.12,367 కోట్లకు చేరిందని వెల్లడించారు. వైద్యరంగానికి
స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలోనే తెలంగాణ (Telangana) వైద్యారోగ్య రంగం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో అమలు చేస్తున్న విప్లవాత్మక పథకాలు, వినూత్న కా�