ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం వెనుకబడిందని, స్వరాష్ట్రంలోనే ప్రజలకు సుపరిపాలన అందుతున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
పొగిడేవారు ఎంతైనా పొగడవచ్చు. తిట్టేటోళ్ళకు మరీ అన్ లిమిటెడ్ కావొచ్చు. పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డామని తమను తాము మోసం చేసుకొన్నా, చేసుకోకపోయినా ఇతరుల మెదడులో విషబీజాలు నాటేందుకు దుస్సాహసం చేయొచ్చు.
ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలు రాష్ర్టానికే పరిమితం కాలేదు. విదేశాల్లోనూ వైభవంగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ యూఎస్ఏ సలహా మండలి బోర్డు చైర్మన్ తన్నీరు మహేశ్ నాయకత్వంలో అమెరికాలోని 25 �
ఎన్ని అడ్డంకులు ఎదురైనా మెట్ట ప్రాంత వరప్రదాయిని గౌరవెల్లి రిజర్వాయర్ను ఎట్టకేలకు పూర్తి చేసుకున్నామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ వానకాలం సీజన్లోనే సీఎం కేసీఆర్ను తీసుకొచ�
సీఆర్తోనే దేశం సస్యశ్యామలమవుతుందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నంబర్వన్ స్థాయిలో ఉన్నదని తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నస్రుల్లాబాద్ మండలం �
అత్యల్ప కాలంలోనే తెలంగాణ అపూర్వమైన ప్రగతి సాధించి.. పదేండ్ల ప్రాయంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలోనే దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటున్నది. ఇందులోభాగంగానే గ్రేటర్వ్యాప్తంగా శుక్రవారం సంక్షేమ సంబు�
తెలంగాణ యాస మాట్లాడుతూ, రాస్తూ, తెరమీద సంభాషిస్తూ ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డగా తెలంగాణ గడ్డ రుణం తీర్చుకుంటున్నానని చెబుతున్నారు తనికెళ్ల భరణి. తెలంగాణ యాస-భాషలకు ఇది స్వర్ణయుగమనీ, స్వరాష్ట్రం సిద్ధించ�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సంక్షేమ సంబురాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర సాంఘిక, వెనుకబడిన తరగతులు, గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖల ఆధ్వర్యంలో కొనస
అభివృద్ధి, సంక్షేమం ప్రధానంగా సాగిన తెలంగాణ తొమ్మిదేండ్ల ప్రయా ణం యావత్తత్తు దేశానికే అనుసరణీయమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు శుక్రవారం ట్వీట్ చేశారు. కేసీఆర్ సకల జనుల ఇంటిదీపం అని కొనియాడారు. �
రాష్ట్రంలో సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు.. లబ్ధిదారుడు లేని కుటుంబం లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సంక్షేమంలో యావత్తు దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. సంక్షేమ సంబురాల దినోత్సవం సందర్�
తెలంగాణ దశాబ్ధి ఉత్సావాలలో భాగంగా శుక్రవారం సంక్షేమ సంబురాలు అట్టహాసంగా జరిగాయి. నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన ఈ వేడుకలకు ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, డబుల్బెడ్రూం లబ్ధిదారులతో పాటు గొల్లకుర్�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20న రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు డూ ఇట్ యువర్సెల్ఫ్ (డీఐవై) హ్యాకథాన్ను నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన �
మన పిల్లల భవిష్యత్తు కోసం సీఎం కేసీఆర్ పాలననే మరోసారి రావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకపోయి ఉంటే ఇంత అభివృద్ధి, సంక్షేమ పథకాల�