నాడు ఎండిన చెరువులు.. నేడు నిండుకుండల్లా మారాయి. నాటి పాలకుల నిర్లక్ష్యంతో ఛిన్నాభిన్నమైన గొలుసుకట్టు చెరువులకు.. సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయతో పునరుజ్జీవం వచ్చింది. ప్రాజెక్టుల అనుసంధానంతో మం�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చెరువుల పండుగను ఘనంగా జరుపుకొన్నారు. మహిళలు నెత్తిన బోనాలు, బతుకమ్మలతో ర్యాలీగా బయల్దేరి రైతులు, అధికారులు, ప్ర�
చెరువులు, కుంటలు, కట్టల వద్ద ‘చెరువుల పండుగ’తో పునర్ వైభవం సంతరించుకున్నది. ‘చెరువుల పునరుద్ధరణ’ జరగడం ప్రజా సంక్షేమానికి నిదర్శనం. తెలంగాణ అవతరణకు పదేండ్ల పండుగగా తెలంగాణ ప్రభుత్వం ‘దశాబ్ది ఉత్సవాలు�
ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నది. దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి పనులతో సంపదను పెంచి దాన్ని పేద వర్గాలకు పంచే లా సీఎం కేసీఆర్ పాలన సాగుతున్నది.
రాష్ట్ర అవతరణ అనంతరం చేపట్టిన చెరువులు, కుంటల పునరుద్ధరణతో ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే కాకుండా రాష్ట్రమంతటా మత్స్యసంపద గణనీయం గా పెరిగిందని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ‘ఊరూరా చెరువుల పండుగ’ నిర్వహించారు. ప్రతి గ్రామంలో బోనాలు, బతుకమ్మ, సహపంక్తి భోజనాల కార్యక్రమాలు కొనసాగాయి.
Fish Food Festival | తెలంగాణ మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగే ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్టాల్స్ను పరిశీలించ�
చుక్కనీరు లేక చిక్కిశల్యమైన అమ్మ లాంటి ఊరి చెరువుకు ఊపిరిపోసిన నాయకుడు, గొలుసుకట్టు చెరువుల గోస తీర్చిన పాలకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. పదేండ్ల క్రితం ఏ చెరువును చూసి�
రాష్ట్రంలోని బీడు భూములన్నీ సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని, మండలి విప్, బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పాడి కౌశిక్రెడ్డి కొనియాడారు. తొమ్మిదేళ్లలో సాగు, తాగు నీటి ఇబ్బందుల్లే
Venu Udugula | విప్లవ పోరాటాలు, ప్రజా ఉద్యమాలకు ఆలంబనగా నిలిచిన వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతం నుంచి దర్శకుడిగా ఎదిగారు వేణు ఊడుగుల. ‘నీది నాది ఒకే కథ’, ‘విరాటపర్వం’ చిత్రాలతో పరిశ్రమలో తనదైన ముద్రవేశారు.
తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకలు ఊరువాడల అట్టహాసంగా జరుగుతున్నాయి. ప్రజలంతా సంతోషంగా పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. కలలోనూ ఊహించని అభివృద్ధికి అబ్బురపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వ�
గతంలో ప్రతి గ్రామానికి చెరువులే నీటి వనరుగా ఉండేవి. ఆ నీటినే పంటలకు, ఇంటి అవసరాలకు, పశుపక్ష్యాదులకు ఉపయోగించేవారు. ప్రతి కుటుంబం చెరువు నీటిపైనే ఆధారపడేవారు.
కేసీఆర్ అంటే కాలువలు, చెక్డ్యామ్లు, రిజర్వాయర్లు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎండాకాలంలోనూ చెరువులు మత్తడి దుంకుతున్నయంటే దాని వెనుక సీఎం కేసీఆర్ శ్రమ ఎంతో ఉన్నదని తెలిపారు.