స్వరాష్ట్రంలో విద్యుత్ కోతలతో కమ్ముకున్న కారు చీకట్లను దూరం చేసి వెలుగులతో నింపామని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. విద్యుత్ సమస్యలను పూర్తిగా తొలగించి తెలంగాణ సమాజం గర్వం�
దేశంలో వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకై క రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కోరుట్ల ఎమ్మె ల్యే, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు స్పష్టం చేశారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 11న తెలంగాణ సాహిత్య దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కవి �
రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంబరాలు జరుపుకుంటున్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల �
: “ఉమ్మడి రాష్ట్రం లో విద్యుత్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు.. అర్ధరాత్రి అపరాత్రి అనకుండా రైతులు వ్యవసాయ పొలాలకు టార్చిలైట్లు వేసుకొని వెళ్లేవారు.. పారిశ్రామిక రంగాలు విద్యుత్
Minister Indrakaran Reddy | తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19న హరితోత్సవాన్ని రాష్ట్రమంతా ఘనంగా నిర్వహించాలని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. సచివాలయంలో హరితోత్సవానికి సంబంధించిన పో�
Minister Srinivas Yadav | సీఎం కేసీఆర్ నాయకత్వంలో అనేక రంగాలు ఎంతో అభివృద్ధిని సాధించాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం వెస్ట్ మారేడ్పల్లిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల�
Minister Harish | విద్యుత్ రంగంలో తెలంగాణ అనేక విజయాలను సాధించిందని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్లో దశాబ్ది ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎండాకాలం వచ్చిందంటే నాలుగు
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం నగరవ్యాప్తంగా పోలీస్ శాఖ సురక్ష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాలను ప్రజలకు �
రయ్యిన దూసుకొచ్చిన వందల డ్రోన్లు.. మిరుమిట్లు గొలిపే కాంతులతో ఆకాశంలో ఏదో చిత్రాన్ని గీస్తున్నట్టు అటూ ఇటూ తిరిగాయి. ఆ విచిత్రం ఏంటబ్బా అని అటు చూసేలోపే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చిత్రం.. ఆ వెంటనే జై
ఆకుపచ్చ కిరీటంతో దేశం ముందు తెలంగాణ మరోసారి ఠీవిగా నిలిచింది. హరితహారంతో అద్భుతాలు ఎలా చేయొచ్చో దేశానికి ప్రత్యక్షంగా చూపింది. అనతికాలంలోనే ‘హరిత’ ఫలాలను కండ్లకు కట్టింది.
తెలంగాణ ప్రభుత్వం నిరంతర విద్యుత్ సరఫరాను దిగ్విజయంగా అందిస్తున్నది. వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ పెరిగినప్పటికీ సరఫరాలో ఏమాత్రం అంతరాయం కలగకుండా అధికారులు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నీటిపారుదల శాఖ భూముల్లో దశాబ్ది సంపద వనాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నా�
శాంతిభద్రతలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి, తెలంగాణ పోలీసు శాఖలో సమూల మార్పులు తీసుకొచ్చారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.