‘అబ్కీ బార్ కిసాన్ సరార్' అనే నినాదంతో రైతు సంక్షేమ రాజ్యం కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ సంకల్పం గొప్పది’ అని జగద్గురు పంచాచార్య స్వామీజీలు ప్రశంసించారు. సాధు సంతులను ఆదరించే విషయంలో ‘కేసీఆర్ కల�
దశాబ్ది వేడుకల్లో భాగంగా నేడు సురక్షా దినోత్సవాన్ని నిర్వహించేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాలను ప్రజలకు వివరించేందుకు పలు కార్యక్ర
పోలీస్ స్టేషన్.. ఆ పేరు వింటేనే గతంలో జనం భయంతో వణికిపోయేవారు. కానీ, నేడు తెలంగాణ రాష్ట్రంలో పోలీసుస్టేషన్లు మాత్రం ఇందుకు భిన్నం. కార్పొరేట్ కార్యాలయాల్లా తలపిస్తున్న ఠాణాలు... దేశానికే రోల్ మాడల్గా
వ్యవసాయం దండుగ అన్నచోటనే పండుగ అయ్యిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నెర్రెలు బారిన ఈ నేల దశాబ్దిలోపే 2 కోట్ల ఎకరాల పచ్చని మాగాణం అయ్యిందంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగ
శాంతిభద్రతల సంరక్షణే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తుండగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సుఖశాంతులతో వర్ధిల్లుతున్నది. పోలీస్శాఖలో ఖాళీలను భర్తీ చేయడం, కొత్త వాహనాలు కేటాయించడం, �
సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణలో సంక్షేమ యుగం కొనసాగుతున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం నియోజకవర్గపరిధిలోని కొడంగల్, బొంరాస్పేట మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల
కర్షకలోకం మురిసిపోయింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం రైతు దినోత్సవాన్ని అంబరాన్నంటేలా జరుపుకున్నది. జిల్లాలోని 76 రైతు వేదికల్లో వేడుకలను అట్టహాసంగా నిర్వహించగా, ప్రతి పల్లె నుంచీ ఉత్స�
తెలంగాణ వ్యవసాయం దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని, అందుకే దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లోనూ ఇక్కడి సంక్షేమ పథకాలు ఇవ్వాలన్న డిమాండ్ ఏర్పడిందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డ
రైతుబంధు, రైతు బీమా అందిస్తూ తెలంగాణ సర్కారు రైతు నేస్తంలా నిలుస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని కడిపికొండలో నిర్వహించిన రైత�
దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ మారిందని రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శనివారం వేలేరు మండలంలోని సోడాషపల్లి, వేలేరు,
కాళేశ్వరం ప్రాజెక్టుతో గ్రామాలు సస్యశ్యామలం అయ్యాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. శనివారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిస్తున్నదని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్, బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభారక్ అన్నారు. శనివారం మండలంలోని మద్దికుంటలో రైతు దినోత్సవాన్�
సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా, ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షే మ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హ
Minister Talasani Srinivas | దేశానికే వెన్నెముక అయిన రైతును రాజు చేయాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రైతు దినోత్సవం సందర్భంగా బోయిన్పల్లి