దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చిత్తాపూర్వాసులు ముందుకు వచ్చి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం గర్వంగా ఉందని బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య అన్నారు. ఈ గ్రామస్తులందరూ ఆదర్శవంతులని పేర్కొన్నారు. గ్�
రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర సర్కారు అనేక పథకాలు అమలు చేస్తుండగా, సాగు సంబురంగా సాగుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించి.. 24 గంటల పాటు ఉచితంగా కరెంట్ సరఫర
తెలంగాణ రాష్ట్రం ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ సుంకరి రాజు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన దశాబ్ది ఉత్�
తెలంగాణ రాష్ట్రం గడిచిన తొమ్మిదేళ్లలో అద్భుతాల సమాహారంగా మారిందని, సంక్షేమం, అభివృద్ధిలో యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నా రు.‘తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం అమరుల త్యాగఫలం.. కేసీఆర్ పోరాట ఫలితం.. అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదో సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో త
అభివృద్ధి, సంక్షేమానికి కేరాఫ్గా తెలంగాణ రాష్ట్రం నిలుస్తోందని, దేశంలో ఎక్కడా లేని పథకాలు ఇక్కడే ఉన్నాయని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వేడుకలు జరుపుకొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో జాతీయ జెండా�
Ram charan | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు (Telangana Decade celebrations) రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం (Telangana formation day) సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram charan) రాష్ట్ర ప్రజలంద
ఇంగ్లిష్ మీడియం చదువులు.. గురుకులాలు.. గ్రంథాలయాలు.. బోధన, బోధనేతర పోస్టులకు కామన్ రిక్రూట్మెంట్ బోర్డు.. మహిళా వర్సిటీ.. సంస్కృత వర్సిటీ.. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రం ఒక స్టడీ గ్యారేజ్ అని అనా
Sajjanar | తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీది కీలక పాత్ర అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. సకల జనుల సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులు కీలక భూమిక పోషించారని తెలిపారు. హైదరాబాద్లోని బస్భవన్ ప్రాంగ
గూగుల్కు గుండెకాయ.. అమెజాన్కు ఆయువుపట్టు. నాడు బ్యాక్ ఆఫీస్.. నేడు బ్యాక్ బోన్. తెలంగాణలో ఐటీ గురించి ఆ మధ్య మంత్రి కేటీఆర్ అన్న మాటలివి. ఏదో ప్రాస కొద్దీ అన్న వ్యాఖ్యలు కావివి.. తొమ్మిదేండ్ల శ్రమకు ప�
CM KCR | పేదలకు గృహ నిర్మాణం అనేది నిరంతర ప్రక్రియ అని.. దీన్ని కొనసాగిస్తూనే ఉంటామని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ
CM KCR on Education | గురుకుల విద్యలో తెలంగాణకు సాటి రాగల రాష్ట్రం దేశంలో మరొకటి లేదని సీఎం కేసీఆర్ అన్నారు. నాడు పీవీ నరసింహారావు దార్శనికతతో ప్రారంభమైన గురుకుల విద్యాలయాల వ్యవస్థ, నేడు తెలంగాణ ప్రభుత్వ హయాంలో శిఖ�