నాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో ప్రాణ త్యాగం చేశారు. తమ కుటుంబాల కంటే రాష్ట్ర ఏర్పాటే తమకు ఎక్కువంటూ బలిదానం చేశారు. ఉద్యమ సమయంలో వీరి త్యాగాలను కండ్లారా చూసి చలించిపోయిన కేసీఆర్, అమరుల కుటుంబాలను ఆదుక�
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికలకు ముందు గులాబీ పార్టీ అధినేత, ఉద్యమ నేత కేసీఆర్ ఇచ్చిన హామీ ఇది. అన్న మాట ప్రకారం, అధికారంలోకి రాగానే అమరుల కుటుంబాలకు సీఎం కొండంత అండగా నిలిచారు.
హైదరాబాద్లో గురువారం పార్కులు (Public Parks) మూసిఉండనున్నాయి (Closed). తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana Decade Celebrations) భాగంగా ఈ నెల 22న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం (Secretariat) ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారకాన్ని (Te
ఎగజిమ్మిన తొలి రక్తపు చుక్క.. ఉద్యమానికి వేగుచుక్క.. నిలదీసిన మొదటి గొంతుక.. పోరాట స్ఫూర్తికి చైతన్య గీతిక. సిటీ కాలేజ్ ఆవరణలో.. ఆరు దశాబ్దాల క్రితమే తెలంగాణ ఆకాంక్షకు బీజం పడింది. పాతబస్తీ వీధుల్లో ఊరేగిం�
రాష్ట్రంలోని విద్యార్థులను టెక్ చాంప్స్గా తీర్చిదిద్దేందుకు ‘కంప్యూటర్ చాంప్స్' అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్టు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 60 పాఠశాలల్లో 22 వేల మంది విద్యా�
ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో అభివృద్ధి వెలుగులు విరజిమ్ముతున్నాయి. నాడు ధూప దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాల్లో నేడు పూజలు, పునస్కారాలతో సందడి నెలకొన్నది.
ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థుల బంగారు భవిష్యత్కు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవాన్
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళ వారం ఖానాపూర్లో విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
సీఎం కేసీఆర్ విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారని, పేద విద్యార్థుల భవితకు భరోసా కల్పిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా
సర్కారు బడుల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యాదినోత్సవం నిర్వహించారు.
విద్యార్థులు చదువుకున్న పాఠశాలకే చీఫ్ గెస్ట్గా వచ్చినప్పుడే పాఠశాలకు, ఉపాధ్యాయులకు మంచి గుర్తింపును తెచ్చిన వారవుతారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్
సమైక్యపాలనలో ప్రజలే కాదు.. దేవుళ్లూ, దేవాలయాలూ నిర్లక్ష్యానికి గురయ్యాయి. చారిత్రాత్మక ఆలయాలు సైతం ఆనవాళ్లు కోల్పోయాయి. వేలాది ఎకరాల దేవుడి మాన్యం కబ్జాకు గురైంది. అయితే, గుడులకు పట్టిన గ్రహణం తెలంగాణ సి�
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం విద్యాదినోత్సవాన్ని నిర్వహించారు. సర్కారు స్కూళ్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు, అధిక�