తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గన్పార్క్ నుంచి సెక్రటేరియట్ అమరజ్యోతి వరకూ శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గన్పార్క్ వద్దకు బీఆర్ఎస్ అధ్యక్ష�
తెలంగాణ దశాబ్ది వేడుకలకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ముస్తాబైంది. కలెక్టరేట్లతో పాటు ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను అధికారులు విద్యుద్దీపాలు, మామిడి తోరణ
తాత్కాలిక ఉద్యమకారుల ఎంపిక కమిటీలో అసలైన ఉద్యమకారులను పరిగణలోకి తీసుకోలేదని, అందరూ తెలంగాణ వ్యతిరేకులే ఉన్నారని బీసీ రాష్ట్ర నాయకుడు ఏదునూరి రాజమౌళి, ఎమ్మెల్సీ అభ్యర్థి తాటిశెట్టి క్రాంతికుమార్ ఎమ్�
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాల్లో భాగంగా జూన్ 1న సాయంత్రం పబ్లిక్ గార్డెన్లోని గన్పార్క్ అమరవీరుల స్తూపం నుంచి సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు పదివేల మందితో కొవ్వొత్తుల ర్�
లండన్లో భారత స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించగా, ఇందులో తెలంగాణ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత హై కమిషన్, భారత్కు చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుకల్లో వివ�
భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా ప్రారంభించనున్నది. రంగారెడ్డి జిల్లా చిలుకూరు ఫారెస్ట్ బ్లాక్ పరిధిలోని మంచిరేవుల ఫా�
భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా ‘హరిత’యజ్ఞానికి ప్రభుత్వం పూనుకున్నది. ఇందులో భాగంగా ‘కోటి వృక్షార్చన’ చేపట్టనున్నది. ఇంతటి బృహత్తర కార్యక్రమానికి జిల్లా వేదిక కానున్నది. జిల్లాలోని చిలుకూరు ఫారె�
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ నవ వసంతాల పాలనను పూర్తి చేసుకొని దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నది. ప్రాంతీయ పార్టీ హోదా నుంచి దేశం వైపు అడుగులు వేస్తూ అఖిల భారత పార్టీగా ఎదుగుతున్నది. ఇప్పటికే అనేక రాష్
హరిత హారంలో నాటిన టేకు మొక్కలు అన్నదాతకు ఆదాయ వనరులుగా మారుతున్నాయి. ఐదేండ్ల క్రితం నాటిన టేకుమొక్కలు నేడు ఏపుగా పెరిగి రైతుకు ఆదాయ వనరులుగా తయారయ్యాయి. రామాయంపేట, నిజాంపేట మండలాల్లో ఉపాధి హామీ పథకంలో ప�
దేశంలో ఉన్నత విద్యారంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని, ఇందుకు అవసరమైన సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి అభిప్రాయపడ్డారు. జాతీయంగా తెలంగాణ