తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో జలవనరుల శాఖ అధికారులు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకా రం చుట్టారు. కాకతీయ కాలువ వెళ్లే మండలాల్లోని గ్రామాల్లో కెనాల్కు ఇరువైపులా ఉన్న ఇరిగేషన్ శాఖ స్థలంలో మొక్కలు నాటేం
హరితహారం కార్యక్రమంలో భాగంగా మండలంలో నాటేందుకు మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిం చేం దుకు అధికారులు గ్రామాల్లో ఏర్పాట్లను
మత్స్య రంగంలో మహిళలు రాణించి, ఆర్థిక సాధికారిత సాధించాలని రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ పేర్కొన్నారు. సోమవారం యాదాద్రి జిల్లా వలిగొండ మండలం గోకారం గ్రామ మహిళా మత్స్యకారులతో హైదరా
తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఇటీవల నిర్వహించుకున్న విద్యా దినోత్సవానికి కొనసాగింపుగా సోమవారం బాసర ఆర్జీయూకేటీలో ప్రగతి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముథోల్ ఎమ్మెల్యే గడ
‘ఈ పదేండ్ల కాలంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. ప్రతి రంగంలోనూ ప్రగతిపథంలో దూసుకు పోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప సంకల్పంతో బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్తున్నారు’ అంటున్నారు ప్రముఖ �
పోరాటాలు, ఆత్మబలిదానాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ, తొమ్మిదేళ్లు పూర్తిచేసుకొని పదో ఏట అడుగుపెట్టిన సందర్భాన్ని, అనతి కాలంలోనే సాధించిన విజయాలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఆవిర్భావ
నిలోఫర్ దవాఖాన కేంద్రంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఈ-ఎస్ఎన్సీయూ సేవలను అందించేందుకు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి నిలోఫర్లో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని వైద�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు రంగారెడ్డి జిల్లాలో విజయవంతంగా ముగిశాయి. రాష్ట్రం ఏర్పాటై తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని పదో ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా నిర్వహించిన వేడుకలు అంబరాన్నంటాయి.
దర్గా కాజీపేట జాగీర్, గాంధీనగర్కు చెందిన నద్దునూరి దివంగత మల్లయ్య, కాజమ్మ దంపతులకు నలుగురు కొడుకులు కుమార్, రమేశ్, శంకర్, నవీన్, ఒక కుమార్తె. కాజమ్మ నిట్ ఇంజినీరింగ్ కళాశాలలో కాంట్రాక్ట్ స్లీపర్�
హైదరాబాద్ నగర నడిబొడ్డున ‘తెలంగాణ అమరుల స్మారక చిహ్నం’ భావితరాలకు చరిత్ర చెప్పేందుకు సిద్ధమైంది. ఎందరో త్యాగధనుల ఆకాంక్షను తెలిపేందుకు.. త్యాగమూర్తుల బలిదానాలను వివరిస్తూ నిత్యం ప్రజ్వలించనున్నది. త�
రిత్ర ప్రతీకారం తీర్చుకున్నది. అవమానించి, వెళ్లగొట్టిన చోటే వెలుగు దివ్వె ప్రకాశించింది. తెలంగాణ అమరవీరులను నిత్యం స్మరించుకొనేలా అమరుల స్మారక కేంద్రం నిత్యకాంతిపుంజమై వెలిసింది. అవును! ఉద్యమ ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఓ ఉద్విగ్న దృశ్యం ఆవిష్కృతమైంది. మలిదశ ఉద్యమంలో స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమవీరుల కుటుంబాలను ఉద్యమ రథసారధి, ముఖ్యమంత్రి కేసీఆర్ అక్క
‘అమరుల త్యాగాలు నిత్యం మనకు స్ఫురణకు వచ్చేలా, ఎంతమంది త్యాగాలతో ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందో, మనం ఎంత జాగ్రత్తతో దీనిని ముందుకు తీసుకుపోవాలో సీఎంలు, సీఎస్లు, మంత్రులందరికీ తెలియజెప్పేలా అమర జ్యోతికి రూప
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 141 మంది ఇన్స్పెక్టర్ల (సివిల్)కు డీఎస్పీ(సివిల్)గా పదోన్నతి లభించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పోలీస్శాఖ�