అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డికే తమ మద్దతు ఉంటుందని సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ సంఘం కుల పెద్దలు ప్రకటించారు. ఈ మేరకు �
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక వినూత్న పథకాలను కేంద్రం, ఇతర రాష్ర్టాలు కాపీ కొడుతున్నాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని యూసూఫ్పేటలో జరి
కేసీఆర్ గొంతెత్తితే ప్రతిపక్ష పార్టీల్లో భూకంపమే. వ్యూహనికే నడక నేర్పిన వ్యూహకర్త కేసీఆర్. ప్రతిపక్షాలు ఎన్ని పద్మవ్యూహాలతో వచ్చినా వాటిని ఛేదించే మహా ఉద్యమ వ్యూహం ఆయనకు ఉంటుంది. మొండికి జగమొండిలా భ�
‘ఎన్నికలు అనగానే ఆగం కావద్దు.. ప్రతి బూత్ కన్వీనర్ తానే అభ్యర్థి అనుకొని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోని అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలి’ అని ప్రభుత్వ చీఫ�
వరంగల్ పోలీసు కమిషనర్గా అంబర్ కిశోర్ ఝా శుక్రవారం విధుల్లో చేరారు. ఆయన గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్పీగా పని చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత సీపీ ఏవీ రంగనాథ్ బదిలీ కాగా, ఆయన స్థానంలో అం
జనగామ వేదికగా గులాబీబాస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. ఈ నెల 16న జనగామలో నిర్వహించే సభ ద్వారా ఉమ్మడి జిల్లా ఎన్నికల ప్రజా ఆశీర్వాద సభలకు శ్రీకారం చుట్టబోతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ కదులుతున్నది. అసెంబ్లీ ఎన్నికల రేసులో మిగితా పార్టీ కంటే బీఆర్ఎస్ ముందంజలో ఉన్నది. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇదివరకే ఎమ్మెల్యే అభ
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార బీఆర్ఎస్ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటోంది. ఎన్నికలు జరిగిన ప్రతీసారి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అభ్యర్థులను ముందే ప్రకటించి విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టింది.
ఈ నెల 16న జనగామలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ప్రజలు ఉప్పెనలా తరలిరావాలని బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి కోరారు. శుక్రవారం మద్దూరు, ధూళిమిట్ట మం డల కేంద్రాల్లో బీఆర్ఎస్ మ�
“మంచిర్యాల నియోజకవర్గంలో గుండా రాజ్యం వద్దే వద్దు. కాంగ్రెస్ను నమ్మి ఓటెస్తే అన్యాయం, అక్రమం తప్ప మరొకటి ఉండదు. కర్ఫ్యూలు.. గొడవలు లేని ప్రశాంతవాతావరణం కావాలంటే బీఆర్ఎస్ పాలనే ముద్దు. గతంలో ఏ ప్రభుత్వ�
‘నేను స్థానికుడిని. మీ బిడ్డను. మీకు ఏ కష్టమొచ్చినా అందుబాటులో ఉంటా. మీ సమస్యను పరిష్కరిస్తా. మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే చొప్పదండి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని’ చొప్పదండి నియోజకవర్గ బ�
కొద్ది రోజులు మా కోసం పనిచేస్తే ఐదేండ్లు మీ కోసం సేవ చేస్తానని యువకులకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హామీనిచ్చారు. యువతీయువకుల భవిష్యత్తుకు భరోసా తనదేనని, వారిని కడుపులో పెట�
‘పనిచేయని, పట్టించుకోని ఓ నాయకుడికి ఏడు సార్లు అవకాశం ఇచ్చారు. నాకు ఒకే ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. నియోజకవర్గానికి రూ.వెయ్యి కోట్లు తెస్తా. అభివృద్ధి అంటే ఎంటో చూపిస్తా.. సంవత్సర కాలంగా గెలిచి, ముఖం చాటేసే న�
వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 13 శాసనసభ స్థానాల్లో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని రాష్ట్ర సివిల్ సప్లయి కార్పొరేషన్ చైర్మన్ రవీందర్సింగ్ ధీమా వ్యక్తం చేశారు.