గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ డీలా పడింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ప్యారాచూట్ నేతల కలకలం... రెడ్డి వర్సెస్ బీసీ ఇలా అనేక వ్యవహారాలు చుట్టుముట్టడంతో అనేక నియోజకవర్గాల్
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే రాష�
తెలంగాణ కార్మికులకే కాకుండా దేశంలోని వివిధ రాష్ర్టాల కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కరోనా కష్టకాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా కార్�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విపక్షాలకు అందనంత దూరం దూసుకుపోయిన బీఆర్ఎస్.. నేటి నుంచి అసలు సిసలైన సమరశంఖాన్ని పూరించనున్నది. ప్రత్యర్థులను చిత్తుచేసేలా సరికొత్త వ్యూహాలతో ప్రచారానికి మరింత పదును పెట్�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. 18వ తేదీన నిర్వహించనున్న ‘ప్రజా ఆశీర్వాద సభ’కు బీఆర్ఎస్ నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నార�
అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈసీ ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నది. ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా 148 చెక్
జాతీయ, ప్రాంతీయ పార్టీలు దూరదర్శన్, ఆలిండియా రేడియోలో ఎన్నికల ప్రచారానికి ఈసీ సమయాన్ని వీలుకల్పించింది. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని పార్టీలకు కలిపి దూరదర్శన్లో 898 నిమిషాలు, రేడియోలో 898 నిమిషాల చొప్పున �
ఎన్నికలకు ముందే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్లో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. ఆ పార్టీ అధిష్ఠానానికి ఇప్పటికే అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు తలనొప్పిగా మారగా.. హుజూరాబాద్ నియోజకవర్
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్లో కొట్లాటలు కొనసాగుతూనే ఉన్నాయి. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మధ్య టికెట్ల పోరు తీవ్రమై పెద్దమ్మగడ్డ ప్రాంతంల�
రాష్ట్రంలో త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర పోలీసుశాఖ తీవ్ర కసరత్తు చేస్తున్నది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి మూడు ప్రత్యే�
వచ్చే ఎన్నికల్లో బీసీలకు అన్ని పార్టీలు 50% టికెట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. లేనిపక్షంలో తమవారికి సీట్లు కేటాయించని పార్టీలను ఓడిస్తామని హెచ్చరించింది.
ఛత్తీస్గఢ్లో అధికార కాంగ్రెస్ ఎలాంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు పార్టీ అంతర్గత సర్వేల్లో వెల్లడైనట్టు తెలిసిం�
రేవంత్ కాంగ్రెస్లోనే రాజకీయ జన్మత్తారా? అనేక పార్టీలు మారిన రేవంత్.. కాంగ్రెస్ నుంచి ఇతర నేతలు వెళ్లిపోయినప్పుడు ఇలా ఎందుకు స్పందించలేదు? బీసీలంటే రేవంత్కు ఇంత చులకనా? అంటూ రేవంత్రెడ్డిపై రాష్ట్ర�
శవాల మీద పేలాలు ఏరుకోవడం కాంగ్రెస్ పార్టీకి, రేవంత్రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండపడ్డారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. ఏ తల్లిదండ్రులకూ