రాష్ట్రంలో రాజకీయం క్రమంగా హీటెక్కుతున్నది. ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ (BRS).. ప్రచారంలోనూ దూసుకుపోతున్నది. పోలింగ్ తేదీ నాటికి ప్రతి ఓటర్ను రెండు సార్లు కలవాలని లక�
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తెలంగాణ భవన్కు చేరుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన సీఎం కేసీఆర్.. అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.
BRS Manifesto | ఎన్నికల సమరానికి పూర్తిగా సన్నద్ధమైన బీఆర్ఎస్ విశ్వరూప ప్రదర్శనకు సిద్ధమైంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్.. మరికాసేపట్లో తెలంగాణ భవన్లో మ్యానిఫెస్టోను విడుదల చే�
రాష్ట్ర ఆవిర్భావం నుంచీ తెలంగాణలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 లక్షల ఎకరాల భూములను పరిశ్రమలకు రిజర్వు చేయడంతోపాటు వా�
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగ ఉద్యోగులు నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నారా? వారి ఓట్లు గెలుపు ఓటమిలను ప్రభావితం చేస్తాయా? ఇదే అంశం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప
ప్రజాభీష్ఠానికి వ్యతిరేకంగా తెలంగాణను ఆంధ్రతో కలిపిన కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత తరుచూ ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమాలన్నింటినీ నిరంకుశంగా అణచివేసింది.
‘ప్రజల్లోకి వెళ్లండి. ప్రచారం చేయండి. అని చెప్తున్నారు. కానీ, అభ్యర్థి ఎవరో చెప్పరు. ఎవరి కోసం ప్రచారం చేయాలి?’ ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్న ఇదే. బీఆర్ఎస్ అభ్యర్థులు ఇప�
మొగులు జూసి కుండలో నీళ్లు ఒలకబోసుకొన్నట్టు.. పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది కర్ణాటక ప్రజల పరిస్థితి. ఎన్నికల సమయంలో ‘5 గ్యారెంటీ స్కీమ్'లను చూసి కాంగ్రెస్ను గెలిపించిన కన్నడిగులకు ఆపార్టీ చుక్క
నాలుగు చేతులు ఆడితేనే కడుపు నిండే రోజులు ఇవి. అలాంటి పరిస్థితుల్లో మా ఆయన ఒక్కడు చేస్తే ఎటు సరిపోయేది కాదు. మా ఆయన పెయింటర్గా పనిచేసేవారు. వచ్చే డబ్బులు సరిపోకపోయేది. మాకు సొంతి ఇల్లు లేదు.. కిరాయికే ఉంటున
కోట్లాది రూపాయలతో సనత్నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజల కళ్లముందే ఉన్నాయి తాను చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తనను అత్యంత భారీ మెజార్టీతో గ�
కాంగ్రెస్ పార్టీకి 40 ఏండ్లుగా సేవ చేసిన పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఆ పార్టీ దారుణంగా అవమానించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శించారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎన్నికల నిబంధనలు పాటించాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఎన్�
పార్టీలో నేతల మధ్య చిన్న చిన్న విబేధాలు ఉన్నా వాటిని వీడాలని, అందరూ కలిసి కట్టుగా పనిచేసి గులాబీ జెండా ఎగురవేయాలని రాష్ట్ర మంత్రి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి తలసాని శ్రీనివాస్ య�