తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని ఆర్మూర్ ఎమ్మెల్యే , బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ‘ నమస్తే నవనాథపురం ’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆర్మూర్ మండలంలోని మగ్గిడి, ఖ
రాషాన్ని 70 ఏండ్లు పా లించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు కనీసం తా గునీరు కూడా ఇవ్వలేదని, వారికి ఓటేస్తే పాపమే తగులుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల విద్యుత్తో సాగర్ ఆయకట్టు పరిధిలో బోర్లు, బావుల ఆధారంగా రైతులు వరి సాగు చేశారు. వర్షాలు కురువక భూగర్భజలాలు తగ్గి ప్రస్తుతం అవి ఎండిపోయే పరిస్థితికి చేరాయి.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇక సీఎం కేసీఆర్ కదన రంగలోకి దిగనున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఇటీవల టూర్ షెడ్యూల్ కూడా ప్రకటించారు. ఈ నెల 16న భువనగిరికి రానున్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్లో సి-విజిల్ యాప్,ఈ-సువిధ
Guvvala Balaraj | సుస్థిర పాలన అందించడం కేవలం కేసీఆర్తోనే సాధ్యపడుతుందని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. బీఆర్ఎస్ నాయకుడు పీజేఆర్ ( పీ. జనార్థన్రెడ్డి ) ఆధ్వర్యంలో మూడు రోజుల క్రితం గోదల్ నుంచి ప్ర
Telangana | అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో భారీగా నగదు, మద్యం పట్టుబడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 148 చెక్పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి వరకు రూ.74,95,31,197 విలువైన నగదు, మద�
Errabelli Dayaker Rao | తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమన్నారు.
Karimnagar | పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మున్నూరుకాపులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్నూరుకాపు సమాజానికి రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాప�
KTR | పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. ఇవాళ మధ్యాహ్నం పొన్నాల ఇంటికి మంత్రి కేటీఆర్తో పాటు ఎమ్మెల�
కాంగ్రెస్కు రాజీనామా చేసిన పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీలోని బీసీ నేతలు భగ్గుమంటారు. ‘40 ఏండ్లు అనుభవించి.. సిగ్గుండాలె. ఈ వయస్స�
కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి అని మాజీ మంత్రి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. 45 ఏండ్లుగా నిస్వార్థంగా, అంకితభావంతో పార్టీ అభివృద్ధికి పనిచేస్తున్నా.. సీనియర్లపట్ల మరీ ముఖ్యంగా �
రాష్ట్రం లో 21 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు శుక్రవారం నూ తన బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సందీప్ శాండిల్యతోపాటు నాలుగు జిల్లాలకు కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులుగా, సీపీలు,
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తామంతా బీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటామంటూ పలు సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పాలిస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర�