KTR | రాష్ట్రంలో ఓట్లను కొనుగోలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నుంచి వందల కోట్లను తెలంగాణకు పంపిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇలాంటివి ముందే ఊహించామని ఆయన ట�
KTR | తెలంగాణలో 40 చోట్ల అభ్యర్థులే లేని కాంగ్రెస్.. 70 చోట్ల గెలుస్తామని ఆ పార్టీ నాయకులు ఎలా చెబుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియాతో చిట్చాట�
CP Sandeep Shandilya | హైదరాబాద్ పోలీసు కమిషనర్గా సందీప్ శాండిల్య నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
Harish Rao | తెలంగాణ ఎన్నికల్లో డబ్బు పంచి గెలించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీశ్రావు మీడియా�
Telangana | ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ ఆదేశాలకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్ సీపీ మినహా అన్ని పోస్టులకు ఉత్తర్వులు జారీ చే�
Telangana State | మనుషులు చచ్చిపోతారు.. కానీ మాటలు చచ్చిపోవు.. అన్నాడు కవి తిలక్! కొన్ని సార్లు మాటలు కూడా మరుపులో మాయమై పోవచ్చు. కానీ, మనిషికైనా మాటకైనా సాక్షి కాలం. కేవలం సాక్షిమాత్రమే కాదు కాలం తీర్పరి కూడా!
BRS Candidates | యువతరంగం.. అనుభవసారం.. ఈ రెండింటిని మేళవించి బీఆర్ఎస్ తన విజయపరంపరను కొనసాగిస్తున్నది. ఇదే తన విజయ రహస్యమని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు సాధించిన ఎన్నికల విజయాలు నిరూపించాయి. బీఆర్ఎస్ రాజకీయ ప�
Telangana Ministers | సమన్వయం.. సమరతత్వం రెండూ కలగలిసిన నేతలు వారు. గులాబీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడం.. జనంతో మమేకం కావడం ఆ ఇద్దరికి ఉద్యమం నుంచి అబ్బిన విద్య. రాష్ట్రంలో మరేపార్టీకి లేని ఆయుధాలు వాళ్లు. యూత్ ఐకాన్,
పదేండ్లలో తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేలా అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దులుగా ముందుకు తీసుకెళ్లిన సీఎం కేసీఆర్ నాయకత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బీఆర్ఎస్ వర్�
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో యువ ఓటర్లే కీలకం కానున్నారు. వారే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించనున్నారు. యువజనులు ఎవరివైపు మొగ్గితే ఆ నాయకులే గెలుపుతీరాలకు చేరనున్నారు. కామారెడ్డి జిల్లాలో యువ ఓటర్ల సం
ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను వెల్లడించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 30,53, 863 మంది ఓటర్లు ఉన్నారు. మహిళలు 15,28,661 మంది, పురుషులు 15,25,132 మందితోపాటు ట్రాన్స్జెండర్లు 69 మంది ఉన్నారు. 18 ఏండ్లు నిండిన వారంతా కొత్త ఓటర
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో అధికారులు తలమునకలయ్యారు. ఈనెల 9వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరించే కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుత�
గడిచిన 15-20 ఏండ్లలో జరిగిన పలు రాష్ర్టాల 3-4 పర్యాయాల అసెంబ్లీ ఎన్నికల తీరు తెన్నులను విశ్లేషిస్తే... కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ స్థానిక పార్టీలను ఓడించిన దాఖలాలు ఒక్కటి, అర మినహా ఎక్కడా మనకు కానరావు.
‘తెలంగాణ సీఎం కేసీఆర్ భవిష్యత్తులో భారత ప్రధాని కావటం తథ్యం’ అని పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ప్రదేశ్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో వెల్లడించారు. తెలంగాణలో పాలన అద్భుతంగా ఉన్నదని, ఈ రాష్ట్రం