ఎన్నికల బందోబస్తుకు 20న వంద కేంద్ర బలగాలు వస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. పోలింగ్ సమయానికి ముందుగా అనుకున్నట్టు 200 కేంద్ర బలగాలు రాష్ట్రంలో అడుగుపెట్టనున్నాయి. 2018 ఎన్నికల బందోబస్తు కోసం కేంద్రం నుం
BRS Party | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 54 అసెంబ్లీ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జిలను నియమించింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంఛార్జిలతో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు వర్చువల్గా
Hyderabad | రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఆధారాల్లేకుండా తీసుకెళ్తున్న నగదును, ఇతర వస్తువులను పోలీసులు స్వ�
Telangana | ఈసీ బదిలీ చేసిన పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ప్యానెల్ పంపింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున పేర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు.
BRS Party | కారును పోలిన గుర్తులను తొలగించేలా ఎన్నికల కమిషన్కు ఆదేశాలను జారీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల కమిషన్ ఫ్రీ సింబల్స్ లిస్ట్లో ఉన్న రోడ
గత ఆరేండ్లలో బడి మాత్రమే కాదు మా బతుకులూ మారాయి. రాష్ట్ర ప్రభుత్వం మా పిల్లల కోసం ఏర్పాటు చేసిన ‘అల్పాహారం’ పథకం పై కొంతమంది విమర్శలు చూశాక నేను ఈ పోస్ట్ పెట్టాలనుకున్నాను.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే చాలామంది పేద విద్యార్థులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. దీంతో వారు వయసుకు తగ్గ బరువు, ఎత్తు పెరగటం లేదు. వారిలో చాలామంది ఉదయం పూట ఇంట్లో తినడానికి ఏం లేక ఖాళీ కడుపుతో స్కూలుకు
‘నేను గత 15 రోజులుగా 33 నియోజకవర్గాల్లో పర్యటించాను. మందమర్రి నుంచి వనపర్తి దాకా.. సత్తుపల్లి నుంచి బాన్సువాడ దాకా రాష్ట్రంలో ఏమూల చూసినా కేసీఆరే మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తొమ్మిదిన్నరేండ�
కారును పోలిన గుర్తులను ఏ పార్టీకీ కేటాయించవద్దని ఎన్నికల సంఘానికి నివేదించినా పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దా�
రాష్ట్రంలో విపక్షాల ఆట మొదలు కాకముందే అధికారపక్షం జనంగుండెలో గులాబీ జెండా ఎగురవేయబోతున్నది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఈ నెల 15వ తేదీన ఎన్నికల ప్రచార కార్యక్షేత్రంలోకి దిగనున్నారు. ఉద్యమాల �
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేతావత్ బీల్యానాయక్ బీఆర్ఎస్లో చేరారు. బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో, మంత్రి గుంటకండ్ల జగదీశ్�
నల్లగొండ జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వీటిల్లో ఓటర్ల తుది జాబితా ప్రకారం మొత్తం 14,26,480 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. ఈ నెల 31 వరకు కొత్త ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం గడువు ప్రకటించిన విషయం తెలిసి�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గులాబీ పార్టీకే పట్టం కట్టాలని ఆసిఫాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవలక్ష్మి అన్నారు. జైనూర్ మండలంలోని బూసిమెట్ట క్యాంపు, ధబోలి గ్రామ పంచాయతీల పరిధ�