ఉద్యమనేత, అభ్యుదయ తెలంగాణ నిర్మాత కదులుతున్నాడు. ఎన్నికల రణరంగంలో సమరశంఖం పూరించబోతున్నాడు. మూడోమలుపు లో గెలుపు పిలుపు కోసం రణన్నినాదం చేయబోతున్నాడు. సాధించిన తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టిన మా
రాష్ట్రంలో ఎన్నికల బందోబస్తుకు పోలీస్శాఖ సంసిద్ధమైంది. రాష్ట్రంలోని 60 వేలకుపైగా సిబ్బందికితోడు మరో 20 వేల మంది స్పెషల్ ఫోర్స్తో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రణాళిక రచించింది.
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. ఓటర్లకు పంపిణీ చేసేందుకు తరలిస్తున్న సౌండ్ బాక్స్లను బుధవారం పెద్దపల్లి జిల్లా మంథనిలో అధికారులు పట్టుకున్నారు.
Telangana | తెలంగాణలోని పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీకి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. నలుగురు కలెక్టర్లు, 13 మంది కమిషనర్లు, ఎస్పీలను బదిలీకి ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ.. వారి స్థానంలో కొత్త వారిని నియ
Minister Harish Rao | కాంగ్రెస్ పాలనలో కాలిపోయే మోటర్లు.. కరెంటు కటకటలు.. కరువులు కర్ఫ్యూలేనని మంత్రి హరీశ్రావు విమర్శించారు. బీఆర్ఎస్ జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి స్వాగత సభ, 16న సీఎం కేసీఆర్ బహిరంగ సభ విజయ�
CM KCR | అసెంబ్లీ ఎన్నికల ప్రచా రంలో ఇప్పటికే విపక్షాలకు అందనంత దూరం దూసుకుపోయిన బీఆర్ఎస్, ఇక అసలు సిసలైన పోరాటం మొదలుపెట్టనున్నది. ప్రత్యర్థులను చిత్తుచేసేలా రణ గర్జన వినిపించబోతున్నది. అభివృద్ధే అస్ర్త�
ఈ రోజు గట్టెక్కితే చాలు అనేదే ప్రలోభం అంటే. అందువల్ల అనేక ప్రలోభాలకు ప్రజలను గురి చేస్తుంటారు నాయకులు. ప్రజలు నిశితంగా గమనించాల్సింది హామీలు అమలు చేయదగినవా అనేది. ఇది చాలా ముఖ్యం. అమలు చేయదగిన హామీలను నమ్
Election Code | ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు విస్త్రతంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మంగళవారం నిర్వహించిన సోదాల్లో రూ.5 కోట్ల నగదుకుప
ఐదు రాష్ర్టాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఎన్నికల సంఘం యాప్ సాంకేతికతను వినియోగిస్తున్నది. అధికారుల కోసం ఈ-ఎస్ఎంఎస్, పౌరుల కోసం సీ-విజిల్ యాప్స్ను ప్రవేశపెట్టింది.
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తుడు కావలి అశోక్ మంత్రి నిరంజన్రెడ్డిపై అభిమానాన్ని చాటుకున్నాడు. త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నిరంజన్రెడ్డి భారీ మెజారిట
Amit Shah | కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదిలాబాద్లో చేసిన ప్రసంగం మొత్తం పచ్చి అబద్ధాలు, భ్రమలతో నిండిపోయింది. రైతుల ఆత్మహత్యలు, కిసాన్ సమ్మాన్ నిధి, తాగునీరు, గిరిజన సంక్షేమం వంటి అనేక అం శాలపై తన అవగాహన రాహిత
ఓటర్ల జాబితాపై వివిధ పార్టీలు, ప్రజల నుంచి వ్యక్తమైన అనుమానాలను ఎన్నికల సంఘం నివృత్తి చేసింది. తమకు వచ్చిన ఫిర్యాదుల్లో 98 శాతం అపోహలేనని, కేవలం రెండు శాతం మాత్రమే వాస్తవాలు అని పేర్కొంది.
Minister Harish Rao | నిజం పలికితే తల వెయ్యి ముక్కలు అవుతుందని అమిత్షాకు ఏదైనా శాపం ఉందేమోనని రాష్ట్ర మంత్రి టీ హరీశ్రావు ఎద్దేవా చేశారు. అమిత్షా నోరు అబద్ధాల బోరు అని వ్యాఖ్యానించారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా మం