బెల్లంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి, మునుపెన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని ప్రగతి మెట్ల
రాష్ట్రంలో నవంబర్ 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) సోమవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో నిర్మల్, మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లో మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ పర్యటించారు. గడిచిన 45 రోజుల్లో ఎమ్మెల్�
ఎన్నికల్లో లబ్ధి పొందడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని మరిచి ఆ పార్టీ నాయకులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎన్నికల్లో బీజేపీ పార్టీని ప్రజలు పాతర వేస్తారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వెంటే ఉంటామని, మంత్రి కేటీఆర్ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని పలు సంఘాల వారు ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంఘం కన్వీనర్ బుర్ర నారాయణగౌడ్ ఆధ్వర
‘జనగామ నియోజకవర్గంలో పల్లా ఎంట్రీతోనే ఆయన విజయం ఖాయమైంది.. ఇక్కడి మట్టి బిడ్డ రాజేశ్వర్రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి సిరిసిల్ల, సిద్దిపేట తరహా జనగామ అభివృద్ధికి తోడ్పాటునందించండి’ అని రాష్ట్ర వైద్య,
ఇప్పటికే తిరుగులేని శక్తిగా ఎదిగిన బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం.. బలగం చేకూరుతున్నది. రోజురోజుకూ వివిధ పార్టీల నుంచి వలసలు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ అభివృద్ధి,
ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో చేయని అభివృద్ధిని బీఆర్ఎస్ సర్కారు తొమ్మిదేళ్లలో చేసి చూపించిందని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని స్టేషన్ఘన్ఫూర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్
పదేండ్ల కిందటి ముచ్చట. ‘గుజరాత్ మాడల్' మేడిపండు చందం అని తెలియని రోజులవి. సందర్భం దొరికిందే తడవుగా మోదీ తన ఆలోచనా ధోరణిని ప్రజలపైకి విస్తృతంగా విసురుతున్న సమయమది. అలాంటి సన్నివేశమే ఢిల్లీలోని శ్రీరామ్
ఎన్నికల నియామవళిని ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ అశ్వనీ తానాజీ వాకడె సూచించారు. నియోజకవర్గ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికార
రాష్ట్రంలో ఈసారి రికార్డుస్థాయిలో పోస్టల్ ఓట్లు నమోదు కానున్నాయి. అభ్యర్థుల గెలుపోటముల్లో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి దాదాపుగా 13 లక్షల మందిని పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు గుర్
అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా అధికార యం త్రంగా ఆయా విధుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో రెండు రోజుల్లో లా అండ్ ఆర్డర్-1లో భాగంగా 69 మందిని బైండోవర్ చేసినట్లు
పలు జాతీయ సర్వేలు, గ్లోబల్ ర్యాంకింగుల్లో బెస్ట్ సిటీగా మన భాగ్యనగరం నిలవడం అభినందనీయం. నివాసయోగ్యమైన, పనికి అనువైన దేశంలోని 34 అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్ టాప్లో ఉన్నది. ముంబై, పుణె, బెంగళూరు, చెన్నై
మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల ప్రక్రియపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉన్నప్పుడే ఎన్నికలు సజావుగా నిర్వహించగలమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.