బీఆర్ఎస్ ప్రభుత్వమంటే బీసీల ప్రభుత్వం. కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన నాయకుడు సీఎం కేసీఆర్. గతంలో పని చేసిన ప�
కామారెడ్డి జిల్లా మహ్మద్నగర్ మండలంలోని హసన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పిప్పిరేగడి తండాకు చెందిన గిరిజనులు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే హన్మంత్ షిండేకు మద్�
రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో లైసెన్స్డ్ గన్స్ను ఈ నెల 16వ తేదీలోగా ఆయా పోలీస్స్టేషన్లలో డిపాజిట్ చే యాలని పోలీస్శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
‘ఎన్నికలు ఏవైనా మేం బీఆర్ఎస్ వెంటే ఉంటం.. కారు గుర్తుకే మా ఓటు.. ఏ పార్టీకీ ఇక్కడ చోటు లేదు.. మా ఓటు గండ్ర వెంకటరమణారెడ్డికే’ అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం గుడాడ్పల్లి గ్రామస్థులు స్పష�
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అందరూ ఎన్నికల నియమావళి పాటించాలని, లేకపోతే చట్టప్రకారం చర్యలుంటాయని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళశారం ఎస్పీ ప్రవీణ్కుమార్�
అధికార వికేంద్రీకరణతో పాలన ప్రజలకు చేరువైంది. పల్లె పల్లెకూ ప్రభుత్వ పథకం చేరుతున్నది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత పెరిగిన జనాభాకు అనుగుణంగా జిల్లాలను పునర్విభజన చేయడంతో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు క్షేత్
అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందనినల్లగొండ జిల్లా ఎస్పీ అపూర్వరావు వెల్లడించారు.
తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకున్నది. ఢిల్లీ పార్టీలు తెలంగాణకొచ్చి తమ ప్రచారం కొనసాగిస్తున్నాయి. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పర్చిన ఉత్సాహంతో కాంగ్రెస్ తెలంగాణలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయగలనని పగటికలలు �
ఎన్నికల ప్రచారం షురూ అయ్యింది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టి, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని హ్యాటిక్ మంత్రిగా గెలిపించాలని కోరుతూ గుల్జార్ మార్కెట్ కౌన్సిలర్ తౌహీ�
అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్.ఎస్ చౌహాన్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయాన్ని డ
నిజామాబాద్ జిల్లా పరిధిలో అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ స�
ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పోలీసులు వాహనాల తనిఖీలు ప్రారంభించారు. మంగళవారం పట్టణంలోని నడింపల్లి ఎక్స్రోడ్ వద్ద ప్రధాన రహదారిపై వాహనాలను తనిఖీ చేశారు. అచ్చంపేట సీఐ అనుదీప్, అచ్చంపేట, సిద్దాపూర్ �