నిజాంసాగర్, అక్టోబర్ 10: కామారెడ్డి జిల్లా మహ్మద్నగర్ మండలంలోని హసన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పిప్పిరేగడి తండాకు చెందిన గిరిజనులు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే హన్మంత్ షిండేకు మద్దతు ప్రకటించారు.
ఈ మేరకు ఏకగీవ్ర తీర్మానం చేసి మంగళవారం ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజుకు అందజేశారు.