కామారెడ్డి జిల్లా మహ్మద్నగర్ మండలంలోని హసన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పిప్పిరేగడి తండాకు చెందిన గిరిజనులు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే హన్మంత్ షిండేకు మద్�
జుక్కల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, తనను మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే హన్మంత్ షిండే కోరారు. మండలకేంద్రంలో సోమవారం మద్నూర్, డోంగ్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలత�
ప్రజలు పనిచేసే ప్రభుత్వాలను ఆదరించాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నదని తెలిపారు.
MLA Hanmant Shinde | రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా నిలవాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన�
రైతులు వానకాలం పంటల సాగు ప్రారంభించేందుకు వీలుగా అధికారులు కాళేశ్వరం పంపులను ప్రారంభించి రిజర్వాయర్లను నింపే ప్రక్రియను చేపట్టారు. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి రంగనాయకసాగర్కు నీటి తరలింపు ప్రక్రియ�
సీఎం కేసీఆర్ రైతుబాంధవుడు అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతులు ఇబ్బందులు పడొద్ద్దనే నిజాంసాగర్ నుంచి నీటి విడుదలకు ముఖ్యమంత్రి అంగీకరించారన్నారు.
గొల్ల, కుర్మల అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. వారు ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో సబ్సిడీపై గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిం
చెడగొట్టు వానలు అన్నదాతలను ఆగంజేశాయి. పదిరోజుల పాటు కురిసిన అకాల వర్షాలతో చాలాచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.
అకాల వర్షాలతో పంట నష్టపోయిన అన్నదాతలకు అండగా ఉంటామని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. తడిసిపోయిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. మంగళవారం ఆయన మండలంలోని కొమలంచ గ్రామశివారులో అక�
రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జుక్కల్ ఎమ్మె ల్యే హన్మంత్ షిండే అన్నారు. దళారులను నమ్మిమోసపోవద్దన్నార
తొమ్మిదేండ్లలో సంక్షేమ ఫలాలు అందని ఇల్లు లేదని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మద్నూర్ మండలం పెద్ద తడ్గూర్లో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. అందరూ సంతోషంగా ఉండాలన్�
రాష్ట్రంలోని గడప గడపకూ ప్రభు త్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, దీనిపై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సూచించారు. పార్టీ కార్యకర్తలకు అన్ని