భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తొమ్మిదేండ్లలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందాయని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. మద్నూర్ మండలంలోని లచ్చన్ గ్రామంల�
కార్యకర్తలకు అండగా ఉండి, తాను బతికున్నంత కాలం సేవ చేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. జుక్కల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. మొదట గ్రామ చౌరస్తా వద్ద ఉన�
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు మన పక్క రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో ఎందుకు ఇస్తలేరో బీజేపీ నాయకులను ప్రశ్�
కార్యకర్తలు పార్టీకి పట్టుగొమ్మలని, గ్రామాల్లో సైనికుల్లా పనిచేయాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. బిచ్కుంద మండలం పత్లాపూర్ గ్రామంలో శనివారం బీఆర్ఎస్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చ�
తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులతో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే కార్�
నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపన చేసి మంత్రి కేటీఆర్ జుక్కల్ నియోజకవర్గ రైతుల కోరికను తీర్చారని ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. పిట్లం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. రెండేండ్లు కరోనాతో నష్టం జరి�
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 13న కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్, పిట్లం మండలాల్లో పర్యటించనున్నట్టు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తెలిపారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో అతిథిగృహంతోపాటు
ఆరోగ్య తెలంగాణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. గురువారం ఆయన మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్యకేంద్రం ప్రాంగణంలో 30 పడకల దవాఖాన భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిరోజూ ఓ నేతన్న ఆత్మహత్య వార్త కనిపించేదని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో నేడు నేతన్నల ఆత్మహత్యలు లేని తెలంగాణను చూస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్న�