KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్పై చీటింగ్ కేసు నమోదయ్యింది. ఎల్బీనగర్ ఎమ్మెల్సీ సీటు తనకు ఇస్తానని మోసం చేశాడని హైదరాబాద్లోని జిల్లెల్లగూడకు చెందిన కిరణ్కుమార్ అనే వ్యక్తి పంజాగుట్ట పో�
‘గెలుపుకు అనేకమంది భర్తలు.. ఓటమి అనాథ’ అనేది ఒక నానుడి. కాలమెప్పుడూ గెలిచినవాడి ఘనతలు కీర్తించడంలోనే కాలక్షేపం చేస్తుంటుంది. అయితే, ఓటమి అన్నిసార్లు పొరపాట్ల ప్రతిఫలం కాదు. పర్సెప్షన్ పాలిటిక్స్లో ఫలి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ఉదయపూర్ డిక్లరేషన్ చేసింది. ప్రతి పార్లమెంట్ స్థానానికి బీసీలకు రెండు అసెంబ్లీ టికెట్లు కేటాయిస్తామని ప్రకటించింది. ఈ లెక్క ప్రకారం బీసీ�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి నేటికి సరిగ్గా నెల. నాలుగు రోజులదేముందిగానీ, తెలంగాణలో కాంగ్రెస్ అధికారానికి కూడా నెలరోజులేనని అనుకోవచ్చు. నిజాయితీగా చెప్పాలంటే ఒక ప్రభుత్వ పనితీరును అంచనా వేయ
Koppula Eshwar | ధర్మపురి : అధికారంలో ఉన్నా.. లేకున్నా.. ధర్మపురి ప్రజల కోసమే తన తపన అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఓడిపోయామని కార్యకర్తలు కుంగిపోరాదని.. అధికార పార్టీకి భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పా�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇప్పటికీ టీడీపీ నేతే అని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోపించారు. ఏపీలోని అమరావతిలో బుధవారం మీడియాతో మాట్లాడు తూ.. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్ లక్ష్యంగా రా�
అసెంబ్లీ ఎన్నికలు సజావుగా ముగిసాయి. ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు ఎన్నికల కత్రువు ముగించారు. అయితే ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేల్చిన ఈవీఎంలను మాత్రం పటిష్ట భద్రత మధ్య స్ట్రాంగ్�
Revanth Reddy | తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎల్లుండి ప్రమాణం చేయనున్నారు. గురువారం ఉదయం 10:28 గంటలకు రేవంత్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని పార్టీ జనరల్ సెక్రటరీ �
Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ఫైనల్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్ర�
BRS | శాసనసభ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో నలుగురు బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఐదు వేల ఓట్ల లోపు మెజార్టీతో నాలుగు సీట్లను బీఆర్ఎస్ కోల్పోయింది.
రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసిన జనసేన పార్టీకి ఎక్కడా కూడా డిపాజిట్లు దక్కలేదు. పొత్తులో భాగంగా జనసేనకు ఎనిమిది సీట్లను బీజేపీ కేటాయించింది.
పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిందీ బెల్టుగా పిలుచుకునే ఛత్తీస్గఢ్,
రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో ఆ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నది.
స్వరాష్ట్ర సాధన తర్వాత దశాబ్ద కాలానికి తెలంగాణ దారి మారిం ది. అభివృద్ధి మంత్రంతో, సాధించిన పనులను చూసి ఓటేయమని బీఆర్ఎస్ ప్రజలను అడిగింది. అభివృద్ధి ఫలాలు అందరి కండ్ల ముందే ఉన్నాయి.
తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ (Congress) ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా నూతన ముఖ్యమంత్రి నేడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నది.