Barrelakka | ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష అందరి దృష్టి ఆకర్షించింది.
మహానగరంలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలను సాధించింది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి (చేవెళ్లతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో) మొత్తం 25 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 17 స్థానాల్లో బ�
తొమ్మిదిన్నరేండ్ల హైదరాబాద్ అభివృద్ధికే మహానగర ఓటరు పట్టం కట్టాడు. బీఆర్ఎస్ సర్కారు హైదరాబాద్ను విశ్వనగరంగా నిలపడంలో చేసిన కృషికి ప్రతిఫలంగా గులాబీ పార్టీ అభ్యర్థులను ఓటుతో ఆదరించాడు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలించినప్పుడు, ప్రజలను మెప్పించేందుకు అభివృద్ధి, సంక్షేమాలు మాత్రమే సరిపోవని అర్థమవుతున్నది. అవి కాకుండా వారింకా కోరుకుంటున్నవి ఏమిటనేది జాగ్రత్తగా గ్రహించి, అం�
గ్రేటర్లో జనసేనకు నిరాశే ఎదురైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేనలు కలిసి పనిచేశాయి. అందులో భాగంగా జనసేన పలు నియోజకవర్గాల్లో పోటీలో నిలిచింది. కాగా గ్రేటర్లో కూకట్పల్లి స్థానంలో జనసేన అభ్�
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో నోటాకు ఓట్లు భారీగా వేశారు. అత్యధికంగా కుత్బుల్లాపూర్లో 4079 నమోదు కాగా, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 3002 ఓట్లు నోటాకు పోలయ్యాయి. అత్యల్పంగా నాంపల్లి నియోజకవర్గం
గ్రేటర్ హైదరాబాద్లో పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థులపై భారీ మెజారిటీతో గెలిచారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కేపీ.వివేకానంద 85,576 ఓట్ల మెజారి�
హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 29 స్థానాలకు గాను 17 చోట్ల గులాబీ జెండా ఎగిరింది. ఎంఐఎం 7 స్థానాల్లో పట్టు నిలుపుకోగా..గోషామహల్లో బీజేపీ, నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది
Srinivas Yadav | ప్రజా తీర్పును గౌరవిస్తామని మాజీ మంత్రి, సనత్నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ కామర్స్లోని కౌంటర్ కేంద్రం వద్ద అధికారులు ఫల
KTR | ఈ రాష్ట్రంలో తమకు ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రజలు తీర్పు ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సమర్థవంతంగా, బాధ్యతగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని కేటీఆర్ స
Telangana Assembly Elections | రంగారెడ్డి జిల్లా పరిధిలోని రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధించింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రకాశ్ గౌడ్ గెలుపొందారు.
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ (Anjani Kumar)పై ఈసీ (Election Commission) సస్పెన్షన్ వేటు వేసింది.
ఉమ్మడి నల్లగొండలో అత్యధిక స్థానాల్లో గెలుపొందిన పార్టీయే అధికారంలోకి వస్తున్నది. గత రెండు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది.