తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఇప్పటివరకు బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్లో మంత్రి మల్లారెడ్డి, భద్రాచలంలో తెల్లం వెంకట్రావ్, అంబర్పేటలో కాలేరు వెంకటేశ్, సన
Pocharam Srinivas Reddy | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి సరికొత్త చరిత్ర సృష్టించారు. స్పీకర్గా కొనసాగి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతారన్న సంప్రదాయానికి పోచారం స్వస్తి పలిక
Telangana Assembly Elections | సికింద్రాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ భారీ విజయం సాధించారు. మొత్తం 42వేల ఓట్లకు పైగా మెజారిటీతో పద్మారావు గౌడ్ గెలుపొందారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చివరదశకు చేరుకున్నది. బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లా రెడ్డి ఘన విజయం సాధించారు.
Revanth Reddy | కొడంగల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి 32,800 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్పై 3 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తొలి రౌండ్ నుంచి ఆధిక్య�
Telangana Assembly Elections | దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. 50 వేల ఓట్లకు పైగా మెజార్టీతో కొత్త ప్రభాకర్
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. గ్రేటర్ హైదరాబాద్లో తొలి ఫలితం వెలువడింది. చార్మినార్ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి జుల్ఫీకర్ అలీ విజయం సాధించారు.
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కారు దూసుకెళ్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి 40,998 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
Telangana Assembly Elections | జహీరాబాద్లో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు ఏడు రౌండ్లలో కౌంటింగ్ కొనసాగింది. ఇందులో బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావుకు 2239 ఓట్ల మెజారిటీ లభించింది. ఏడో రౌండ్లో బీఆర్ఎస్ పా�
Telangana Assembly Elections | మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ వ�
Telangana Assembly Elections | సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ భారీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ 26,846 ఓట్లతో ముందంజలో ఉన్నారు.