ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేయడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబురాల
హుస్నాబాద్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కొన్ని నినాదాలు, గోడల మీద రాతలుగా ఉండేవని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ ప్రాం తానికి గోదావరి నీళ్లు, రెవెన్యూ డివిజన్, డీఎస్పీ ఆఫీసు, మున్సి
సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేశారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకొన్నారు. ఎన్టీఆర్నగర్ చౌరస్తాలో ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నాగేశ్ ఆ�
బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అండగా ఉండాలని జడ్సీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి కోరారు. ఆదివారం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని గెలిపించాలని కోరుతూ.. సరస్వతిగూడ, లేమ�
ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని కరీంనగర్ పోలీసు కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు ఆదివారం పేర్కొన్నారు. ఎవరైనా అనుమతి లేకుండా సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే వారిపై కూడా చర్యలు తప్పవన్నారు.
‘ఇక మొదలెడదామా..’ అంటూ ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసురుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు �
CM KCR | ఎలక్షన్లు రాంగనే వస్తరు.. ఆపదల మొక్కులు మొక్కుతరంటూ ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిపక్షాలపై సెటర్లు వేశారు. హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మా
CM KCR | ఎన్నికలు రాంగనే ఆగం కాకుండా ప్రజలు రౌతు ఏందో.. రత్నం ఏదో ఆలోచించాలి.. సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కేసీఆర్ తొలి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్�
Harish Rao | హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లి దయతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సెంచరీ కొట్టి తీరుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విశ్వాసం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ నియోజ
CM KCR Public Meeting | బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం పూరించింది. తనకు అచ్చొచ్చిన హుస్నాబాద్ నుంచే సీఎం కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. హుస్నాబాద్ నియోజకవర్గం రాష్ట్రంలో ఈశాన్య ప్రాంతంలో ఉంట
CM KCR | గతంలో అమలు చేసిన ప్రతి పాలసీని యథావిధిగా కొనసాగిస్తాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాల కొనసాగింపు విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని, సందర్భోచిత
BRS Manifesto | తెలంగాణ భవితకు భరోసా బీఆర్ఎస్ మేనిఫెస్టో అని మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్లో మేనిఫెస్టో ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి