‘ఎన్నికలు రాగానే ఆగం కాకుండా.. రాయేదో రత్నమేదో గుర్తించాలి.. ఆలోచించి ఓటు వేయాలి’ అని సీఎం కేసీఆర్ ప్రజలకు సూచించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభతో సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖార�
బీఆర్ఎస్ పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆదివారం సీఎం కేసీఆర్ బీ-ఫామ్స్ అందజేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది మందికి ఇచ్చారు. ఒక్కొక్కరికి రెండు బీ-ఫామ్స�
తెలంగాణలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఇబ్రహీంప
బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ఇక జోరందుకోనున్నది. హుస్నాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించడంతో నేటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు జిల్లాలోని వికారాబాద్, త
ఆదివారం బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి సమక్షంలో తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కొహెడ, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని ఖానాపూర్ గ్రామాల్లోని కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు బీఆ
సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల మూడో జైత్ర యాత్ర హుస్నాబాద్ నుంచి ఆదివారం ప్రారంభమైంది. సెంటిమెంట్గా భావిస్తున్న హుస్నాబాద్లోని కరీంనగర్ రోడ్డులో అసెంబ్లీ ఎన్నికల శంఖారావం ప్రారంభించారు.
భారత రాష్ట్ర సమితి మేనిఫెస్టోపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఆదాయం పెంచాలి... పేదలకు పంచాలనే విధానంతో తొమ్మిదన్నరేండ్లు�
వరుసుగా మూడు ఎన్నికల ప్రచారాన్ని సీఎం కేసీఆర్ హుస్నాబాద్ నుంచి శ్రీకారం చుట్టడం ఇక్కడి ప్రజలకు గొప్ప గౌరవంగా భావించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడంతో జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా వద్ద ఆదివారం మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు స్వీట్లు తినిప�
సర్వజన సంక్షేమం కోసమే బీఆర్ఎస్ మేనిఫెస్ట్ అని కుడా చైర్మన్ సంఘంరెడ్డి సుందర్రాజు యాదవ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ మేనిఫెస్ట్ ప్రకటించిన సందర్భంగా ఆదివారం హనుమకొండలోని కాళో
2014కు ముందు నిత్యం కరువు కాటకాలతో కల్లోలిత ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గం సీఎం కేసీఆర్ కృషితో సస్యశ్యామలంగా మారిందని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. ఆయన చలవతోనే పూర్తయిన గౌరవెల్లి రిజ
నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికల విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య సిబ్బందికి సూచించారు. ఎన్నికల నేపథ్యంలో ఆదివారం సౌత్�
2014కు ముందు నిత్యం కరువు కాటకాలతో కల్లోలిత ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గం సీఎం కేసీఆర్ కృషితో సస్యశ్యామలంగా మారిందని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. ఆయన చలవతోనే పూర్తయిన గౌరవెల్లి రిజ
వరుసుగా మూడు ఎన్నికల ప్రచారాన్ని సీఎం కేసీఆర్ హుస్నాబాద్ నుంచి శ్రీకారం చుట్టడం ఇక్కడి ప్రజలకు గొప్ప గౌరవంగా భావించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు.