రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ (CM KCR) మూడోసారి అఖండ విజయం సాధించి ప్రభుత్వం అధికారంలోకి రావాలని, వారి అడుగుజాడల్లో పనిచేసేందుకు మరోసారి అవకాశం కల్పించాలని శ్రీవారిని వేడుకున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ�
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు కాంగ్రెస్ (Congress) అసలు పోటీయే కాదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. బీజేపీ (BJP) 119 సీట్లలో డిపాజిట్ కోల్పోవడం ఖాయమని చెప్పారు.
బీఆర్ఎస్ ఎన్నికల ప్రధాన ప్రచార రథం అత్యాధునిక హంగులతో ప్రజలను ఆకట్టుకుంటున్నది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఈ బస్సు నుంచే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించనున్నారు.
‘నిజం చెప్పులేసుకునేలోపు అబద్ధం ప్రపంచమంతా తిరిగొస్తుంది’ అన్న మాట ఇవాళ తెలంగాణలోని ప్రతిపక్షాలకు సరిగ్గా సరిపోతుంది. తమకు అలవాటైన రీతిలో అర్ధసత్యాలు, అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టడానికి విపక్షాలు రోజ
ఎన్నో ఏండ్లుగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నవారికి కాకుండా పారాచ్యూట్ నేతలకే టికెట్లు కేటాయించారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ప్రకటించిన కాంగ్రెస్ తొలి జాబితాలో కొత్త�
సంపద పెంచి.. పేదలకు పంచడమే బీఆర్ఎస్ సర్కారు విధానమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. పదేండ్ల పాలనలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమ�
తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్లో గ్రేటర్ పరిధిలోని పద్నాలుగు నియోజకవర్గాల్లో దాదాపు అన్ని స్థానాల్లోనూ అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. ఇందులో మేడ్చల్, ఉప్పల్ స్థానాల్లో అగ్గి రాజుకున్నది. పెండింగు�
సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోపై సబ్బండ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా నాడి తెలిసిన కేసీఆర్.. ఓటు కోసం కాకుండా ప్రజా శ్రేయస్సు కోసం అమలయ్యే హామీలతో మ్యానిఫెస్టో రూపొందించారంటూ �
2023 అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులకు బీఫారాలను అందజేసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే అభ్యర�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ప్రజా నాడి తెలిసిన కేసీఆర్.. ఓటు కోసం కాకుండా ప్రజా శ్రేయస్సు కోసం అమలయ్యే హామీలతో మ్యానిఫెస్టో రూపొందించార�
2018 ఎన్నికలకు ముందు హుస్నాబాద్లో ఆశీర్వాద సభ నిర్వహించి ఏకంగా 88 సీట్లు గెలుపొందామని, ఈ ఎన్నికల్లో హుస్నాబాద్ ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి అధిక సీట్లతో గెలిపి హ్యాట్రిక్ సాధిస్తామని సీఎం కేసీఆర్ అన్నార
బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేయడంతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే బీఆర్ఎస్ అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీ-ఫామ్లు అందించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నా�
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను వ్యతిరేకిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సీపీఎస్ స�