సకల జనుల హితమే లక్ష్యంగా రూపొందిన బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ప్రజా సంక్షేమమే పరమావధిగా సీఎం కేసీఆర్ ప్రకటించిన వరాల జల్లుపై అన్ని వర్గాల్లో ఆనందం వెల్లువెత్తు�
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాల దిమ్మతిరుగుతున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలో సోమవారం నిర్వహించిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశా
ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ‘హస్త’వ్యస్తమవుతున్నది.. అంతర్గత కుమ్ములాటలతో పార్టీ తన మనుగడను సమాప్తం చేసుకునే పరిస్థితి కనిపిస్తున్నది.. ‘నాలుగు వర్గాలు.. ఎనిమిది నిరసనలు’ అన్న నినాదంతో కేడర్ ముందుక�
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు అభివృద్ధి, సంక్షేమ రంగాలు రెండు కండ్ల లాంటివని.. సమాజంలో 85 శాతం ఉన్న పేదలకు సంక్షేమ పథకాలు అవసరమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశ�
సీఎం కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్తో కాంగ్రెస్, బీజేపీలకు మైండ్ బ్లాక్ అయిందని.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతున్నదని.. అందరి ఆశీస్సులతో తాను మళ్లీ గెలిచి హ్యాట్రిక్ సృష్టించబోతున
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆదివారం నాడు విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రముఖంగా కనిపించేది మానవాభివృద్ధికి పెద్దపీట వేయడం. రాష్ట్ర ఆర్థికాభివృద్ధితో పాటు మానవాభివృద్ధి సమాంతరంగా
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎంపీ, నియోజకవర్గ ఇన్చార్జి గొడం నగేశ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటగా ఈనెల 18వ తేదీన జడ్చర్లలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు అన్ని విధాల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ సభాస్�
సబ్బండ వ ర్గాల సంక్షేమమే తమ లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. సోమవారం దేవరకద్ర పట్టణం లో ఎమ్మెల్యే ఆల విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యాన�
రాష్ట్రంలో సంపద పెంచి.. అన్ని వర్గాల ప్రజలందరికీ పంచాలన్నదే బీఆర్ఎస్ సర్కారు ధ్యేయమని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. జడ్చర్లలోని చంద్రాగార్డెన్స్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావే�
నీతి, నిజాయితీలకు పట్టం కట్టి కాంగ్రెస్, బీ జేపీ వంటి దొంగల భరతం పట్టాలని నా రాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పేట జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో నిర్వహించిన బహిర�
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అఖండ విజయం సాధించాలని ఎక్సైజ్, క్రీడా శా ఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆకాంక్షించా రు. సోమవారం తిరుమలతిరుపతి వేం కటేశ్వరస్వామిని మంత్రి దర్శించుకున్నా రు. ప్రత్యేక
తెలంగాణ విముక్తి ప్రదాతే బంగారు భవితకు బాటలు వేసిన నవయుగ నిర్మాత కావడం ఓ చారిత్రక విశేషం. సకల జనులనూ ఒక్కటిచేసి రాష్ట్ర సాధన ఉద్యమం నడిపిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నివర్గాల ప్రజల సంక్�