Nagam Janardhan Reddy | నిరంతరం కాంగ్రెస్ పార్టీ ఓటమే లక్ష్యంగా పని చేయడంతోపాటు శాసన మండలిలో పార్టీని అధికార బీఆర్ఎస్లో విలీనం చేసిన నేర చరిత్ర గల దామోదర్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయిం�
Minister Harish Rao | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీకి అభ్యర్థులే లేరని మంత్రి హరీశ్రావు అన్నారు. కిషన్రెడ్డి, బండి సంజయ్వంటి నేతలు ఎమ్మెల్యేకు పోటీ చేయం.. ఎంపీకి పోటీ చేస్తామని తప్పించుకుంటున�
Revant-Nagam | టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మోసం చేశారంటూ ఉమ్మడి మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నాగం జనార్ధన రెడ్డి, చింతలపల్లి జగదీశ్వర్ మండిపడ్డారు.
Minister Harish Rao | సిద్దిపేట కీర్తిని ప్రపంచపటంలో నిలబెట్టిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అని మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సిద్దిపేటలో లక్ష మందితో సిద్దిపేట ప్రగతి ప్రజా ఆశీర్వాద సభ నిర్�
CM KCR | కాంగ్రెస్ పార్టీ మళ్లీ కౌలు రైతులు అంటూ రాగాలు తీస్తుందని.. పొరపాటున కాంగ్రెస్ మళ్లీ వస్తే కౌలు రైతులు, వీఆర్వోలు, మళ్లీ భూములు రికార్డులకు ఎక్కించడంతో రైతుల భూములు ఆగమవుతాయని సీఎం కేసీఆర్ హెచ్చరి
CM KCR | కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని బంగాళాఖాతం వేస్తామంటోందని.. ప్రజలు ఓటు ఆయుధంతో ఆ పార్టీనే బంగాళాఖాతంలో వేయాలని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆశీర్వాద సభ
CM KCR | కాంగ్రెస్ పార్టీ మళ్లీ కౌలు రైతుల దుకాణం మొదలుపెట్టిందని.. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటోందని సీఎం కేసీఆర్ అన్నారు. జనగామ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి కీలక �
CM KCR | ఎన్నికలు రాంగనే ఆగం కావొద్దు.. ఎవరో చెప్పారని ఓటు వేయొద్దు సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. జనగామలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ‘ఎలక్షన్లు చాలా సందర్భాల్లో వస్తాయి. ఎన్నికలు రాంగనే ఆ�
ఆదివారం హుస్నాబాద్ సభ ద్వారా అసెంబ్లీ ఎన్నికల ప్రచార శంఖం పూరించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం జనగామలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. అనంతరం భువనగిరిలో బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహిస్తున్�
CM KCR | ఇండస్ట్రీలు, ఐటీకారిడార్లతో భవిష్యత్లో జనగామ అభివృద్ధి అయ్యే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. జనగామ వైద్యకళాశాల మైదానంలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. ‘జనగ�
Election Code | హైదరాబాద్లో ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో జంట నగరాల పరిధిలో పోలీసులు భారీగా నగదు, బంగారం, వెండిని సీజ్ చేశారు. నార్త్జోన్ టాస్క్ఫోర్స్, గాంధీ నగర్ పోలీ�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వాన్ని సీఎం కేసీఆర్ (CM KCR) మరింత ఉధృతం చేస్తున్నారు. ఆదివారం హుస్నాబాద్లో శంఖారావం పూరించిన ముఖ్యమంత్రి నేడు జనగామ (Jangaon), భువనగిరి (Bhuvanagiri) జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజా ఆశీర్వా