హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర బలగాలు రంగంలోకి దిగనున్నాయి.
20న హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని ఏడు జోన్లకు ఒక్కొక్కటి చొప్పున ఏడు ప్లాటూన్ల సీఏపీఎఫ్ బలగాలు రానున్నాయి. దీంతో పాటు ఇతర విభాగాలకు చెందిన బలగాలు కూడా ఉంటాయి.