మన ఆడబిడ్డలను కన్నీళ్లు పెట్టించిన పాకిస్థాన్ ఉగ్రమూకలను భారత సైన్యం మట్టుబెట్టింది. మళ్లీ భారతావని వైపు చూడాలంటే పాక్ వెన్నులో వణుకు పుట్టేలా ‘ఆపరేషన్ సిందూర్'తో చావు దెబ్బకొట్టింది. మన దగ్గర అత్�
‘ఆందోళన వద్దు అప్రమత్తతే ముద్దు’ అని.. సంక్షోభ సమయంలో పౌరులు ఎలా ప్రవర్తిస్తే ప్రమాదాన్ని అరికట్టువచ్చని కమాండర్ విజయ్కుమార్ వర్మ ప్రజలకు వివరించారు. భారత్- పాక్ మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయికి చేర�
Manipur | కుకీ, మైతీ జాతుల మధ్య ఘర్షణలతో రగులుతున్న మణిపూర్లో మళ్లీ హింసాత్మక సంఘటనలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో మరో పది వేల మందికిపైగా సైనికులను అక్కడకు పంపుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
RG Kar Hospital | కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి వద్ద కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించాలని బీజేపీ నేత సువేందు అధికారి కోరారు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయిన ఆయన ఈ మేరకు కేంద్ర హోంశాఖకు ల�
లోక్సభ, నాలుగు రాష్ర్టాల శాసన సభల ఎన్నికల నిర్వహణ కోసం 3.4 లక్షల మంది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) సిబ్బంది అవసరమని ఎన్నికల కమిషన్ (ఈసీ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
Rajasthan polling | రాజస్థాన్లో శనివారం పోలింగ్ (Rajasthan polling) సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర బలగాలు వెంటనే ఆ పోలింగ్ కేంద్రం �
CM KCR | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్న బస్సులో కేంద్ర ఎన్నికల బలగాలు సోమవారం తనిఖీలు నిర్వహించాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా మానకొండూరులో నిర్వ�
Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసారి అదనంగా మరో 70 నుంచి 75 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం సుమారు 100 కంపెనీల బలగాలను రాష్ర్టానికి పంపింది.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం నుంచి 100 కంపెనీల పోలీస్ బలగాలు తెలంగాణకు చేరుకున్నాయి. ఒకో కంపెనీలో అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ సెక�
ఎన్నికల బందోబస్తుకు 20న వంద కేంద్ర బలగాలు వస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. పోలింగ్ సమయానికి ముందుగా అనుకున్నట్టు 200 కేంద్ర బలగాలు రాష్ట్రంలో అడుగుపెట్టనున్నాయి. 2018 ఎన్నికల బందోబస్తు కోసం కేంద్రం నుం
ఆన్లైన్ స్నేహాల జోలికి పోవద్దని, సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చేయవద్దని కేంద్ర బలగాలు (సీపీఎఫ్) తమ సిబ్బందికి ఆదేశాలు జారీచేశాయి. దీనివల్ల హనీట్రాప్ ముప్పు పెరుగుతుందని, సున్నితమైన సమాచారం శత్రువుల�
మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల కాగానే బీజేపీ తన రొటీన్ డ్రామా మొదలుపెట్టింది. మునుగోడు నియోజకవర్గంలో కేంద్ర బలగాలను దించాలని కోరుతూ ఆ పార్టీ నేతలు మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వినతిప
రాష్ట్ర చరిత్రలో మొట్ట మొదటిసారి ఒక ఉప ఎన్నిక కోసం 20 కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయి. హుజూరాబాద్లో రెండు లక్షలకు పైగా ఓటర్లున్నారు అంటే ఇక్కడ ప్రతి 83 మందికి ఒక సీఆర్పీఎఫ్ జవాన్ను దించారన్నమాట. హైదరాబాద్�