అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. మొత్తం 3,500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైనప్పుడు పుట్టారు వాళ్లు. ఉద్యమంతోపాటే ఎదిగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కళ్లారా చూశారు. ఉద్యమనాయకుడు కేసీఆర్ అంటే అంతులేని అభిమానం. మరోవైపు స్వరాష్ట్రంలో సర్కారు చేపట్టిన వ�
ఈ ఎన్నికల్లో ఒక దృశ్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. తెలంగాణ స్థానిక నాయకత్వం ఒకవైపు, జాతీయ పార్టీల నాయకుల దండు ఒకవైపు. ఇక్కడ తెలంగాణ స్థానిక నాయకత్వమంటే తెలంగాణ ఆత్మను ఆవాహనం చేసుకొని తెలంగాణ వాదాన్ని భ
గురువారం జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు కాపు, బలిజ, తెలగ, ఒంటరి సామాజికవర్గం మద్దతును ప్రకటించింది. తమ సామాజికవర్గం అభ్యున్నతికి కృషి చేసిన బీఆర్ఎస్ సర్కారును యాది పెట్టుకుంటామని, సీఎం కేసీఆ�
పోలింగ్ సామగ్రి, సిబ్బందిని కేంద్రాలకు తరలించేందుకు టీఎస్ఆర్టీసీ నుంచి 1,406 బస్సులను ఈసీ అద్దెకు తీసుకున్నది. బస్సులు బయలుదేరిన ప్రాంతం నుంచి తిరిగి వచ్చే వరకు బస్సు రూట్ను ఈ జీపీఎస్ ద్వారా ఎన్నికల అ�
డెభ్బై ఐదేండ్ల స్వాతంత్య్ర భారతంలో అన్ని రాష్ర్టాల ఎన్నికల చరిత్రలో ప్రతిసారి తాగునీరు, విద్యుత్తు సమస్యలు ఎన్నికల ఎజెండాలుగా సాంప్రదాయంలా వస్తున్నాయి. ప్రస్తుత 5 రాష్ర్టాల ఎన్నికల్లోనూ తెలంగాణ మినహా
75 ఏండ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ దేశాన్ని ఇంతకాలం పాలించిన కాంగ్రెస్, బీజేపీలు బడుగు, బలహీన వర్గాలను తమ ఓటు బ్యాంకుగా వాడుకున్నాయే తప్ప, ఏనాడూ ఆ వర్గాల ప్రగతి కోసం పాటుపడలేదు.
Telangana | కంపల్సరీ కేసీఆర్ను గెలిపించుకుంటామని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. కారుకే మా ఓటు అని తేల్చచెబుతున్నారు. కేసీఆర్ పరిపాలనలోనే ఆటో డ్రైవర్లకు ఎంతో మేలు జరిగిందని, సంపాదించిన డబ్బులతో క�
Telangana | బీఆర్ఎస్ గవర్నమెంట్లో నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇవ్వడంతో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ అదే కాంగ్రెస్ రాజ్యంలో కరెంట్ సరిగా లేక ఎంతో మంది రైతులు చనిపోయారు. ఇప్పుడున్నట్�