నిర్మల్ పట్టణంలోని విశ్వనాథ్పేట (వైఎస్ఆర్నగర్ కాలనీ)లో మంగళవారం బీఆర్ఎస్ శ్రేణులపై బీజేపీ నేతలు దాడి చేశారు. నిర్మల్ నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్న ఇరుపార్టీల కార్యకర్తలు ఎదురెదురుగా తారసపడ్డా
తెలంగాణ ప్రజలు మరోసారి తమ చరిత్రాత్మక తీర్పుతో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్కు అధికారం కట్టపెడుతున్నారు. అంతే కాదు, ఇప్పటికే వ్యవసాయ సంక్షోభాన్ని అధిగమించిన తెలంగాణ సమాజం వచ్చే పదేండ్లలో మరింత అభి�
Talasani Bike Rally | భారీ మెజార్టీతో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని బీఆర్ఎస్ సనత్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మంగళవారం నియోజకవర్గ పరిధిలో వివిధ ప్రాంతాల్లో భారీ బ�
TS Minister Harish Rao | తెలంగాణలో గెలిచి నిలిచేది బీఆర్ఎస్ మాత్రమేనని ప్రచార సరళి నిరూపించినట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు తెలిపారు.
Jyothakka | పైసల కోసమో, పదవుల కోసమో నేను రాజకీయాల వైపు వెళ్లలేదు. పైసలు సంపాదించుకోగలుగుతాను. అది వేరే విషయం. నేను ఈ రోజు స్థాయిలో ఉన్నాను అంటే.. ఒక మూడు నాలుగు కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది తెలంగాణ ర
KTR | ఆయా రంగాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలను ఎక్స్(ట్విట్టర్) వేదికగా వెల్లడించిన మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాధించిన విజయాలతో తెలంగాణ ప్రజానీకం వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్�
Mahmood Ali | దేశంలో ముస్లిం మైనార్టీలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా.. తెలంగాణలో ముస్లిం, మైనార్టీలంతా సుఖసంతోషాలతో ఆనందంగా ఉన్నారని, అందుకు కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అని హోం మంత్రి మహమూద్ అలీ చెప్పారు. మైనార్టీ�
CM KCR | తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ రైతుబంధు ఆగదనే విషయాన్ని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పారని, ఈ మేరకు ఆయన ‘రైతుబంధు భరోసా పత్రం’ తన ద్వారా విడుదల చేయించినట్లు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ చెప�
CM KCR | ముచ్చటగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఎలాంటి విరామం లేకుండా, రోజుకు నాలుగు న
CM KCR | ఒక్క మెడికల్ కాలేజీ, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీని మనం ఎందుకు నెత్తిన పెట్టుకోవాలి..? మనం ఏంటనేది 30వ తేదీన నిరూపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఏర్పాటు �
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. దాదాపు నెల రోజుల పాటు ప్రచారం కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార మైకులు మూగబోయాయి.. ఇక ఈవీఎంల్లో ఓట్లు నిక్షిప్తం కావాల్సి ఉంది.