Election Commission | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గురువారం (నవంబర్ 30)న జరుగనున్నాయి. ఓట్ల పండుగకు ఎన్నికల కమిషన్ సర్వత్రా ఏర్పాట్లు చేసింది. ఓటర్లు అందరూ తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఈ నెల 30న సెలవు ప్రకటి�
Telangana | కాంగ్రెస్ హయాంలో రైతులు ఆరిగోస పడ్డారు. ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించక, సరిపడ సాగునీరు, విద్యుత్ ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మూడు గంటల కరెంట్ కోసం అర్ధరాత్�
Telangana | తెలంగాణ రాష్ట్రంలో 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో జరిగిన చర్చ తెలంగాణ అభివృద్ధి వాదులను ఒకింత ఆందోళనకు గురి చేసింది. ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల కాస్త వ్యతిరేకత ఉన్నట్లు కనిపిస్తోంది ఈసారి కష్టమే అని. ఇ
Telangana | సొంతంగా తెలంగాణ వొక రాష్ట్రమైతే అందరొలిగె మందిల కలిసి తమ బతుకులను బాగుచేసుకోవచ్చని తెలంగాణ బిడ్డలు ఆరు దశాబ్దాల పాటు ఆశపడ్డరు. ఆశను సావనీయకుంట అలుపులేని పోరాటాలను నడిపించిన్రు.
Feroz Khan | నాంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి (Congress Nampally MLA candidate) ఫిరోజ్ ఖాన్ (Feroz Khan)పై తాజాగా కేసు నమోదైంది. ఓటరుకు రూ.లక్ష ఆఫర్ చేశారన్న (offering an amount of Rs 1 lakh to a voter) ఆరోపణలపై పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
Kamareddy | కామారెడ్డి నియోజకవర్గంలో ప్రజా బలాన్ని పొందలేకపోయిన పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తనదైన మార్కుతో గొడవలు సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటలకే ప్�
బాండ్పేపర్ల పేరిట కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త డ్రామాకు తెర తీశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. 137 ఏండ్ల చరిత్ర కలిగిన పార్టీ ఈ స్థాయికి దిగజారిందని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఆరు దశాబ్దాల స్వప్నం. అసలు సాధ్యమైతదా...మన కండ్లతోని చూస్తమా? అనే సందేహాల రంగుల కల. రాష్ట్రం కోసం కొట్లాడని తరం లేదు. తనువెల్లా తెలంగాణవాదం నింపుకుని ఉద్యమంలో పోరాడి అసువులు బాసిన అమరులెం�
ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి విజయాన్ని కోరుతూ వేలాది గులాబీ దండుతో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కాప్రా, ఈసీఐఎల్, హెచ్బీకాలనీ, నాచారం, హబ్సిగూడల మీదుగా ఉప్పల్ రింగ్
బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమానికే మేడ్చల్ ప్రజలు జై కొడుతున్నారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు, యువకులు, కుల సంఘాల నుంచి లభిస్తున్న మద్దతు ఇందుకు నిదర్శనంగా కన్పిస్తోంది.
కేసీఆర్ అంటే జన సునామీ.. ఉద్యమకాలం నుంచి కేసీఆర్ ప్రసంగాలకు మైమరచిపోనివారు లేరు. ఆయన ప్రసంగాలకు విపక్షాలే అబ్బురపడతాయి. రెండు పర్యాయాలు జనరంజకపాలన అందించిన సీఎం కేసీఆర్కు మాత్రమే తెలంగాణ ప్రజలకు ఏం క
తిమ్మిని బమ్మిగా, బమ్మిని తిమ్మిగా చేయడంలో.. అన్న మాటలను అనలేదని చెప్పడంలో కాంగ్రెస్ నేతలను మించినవారు మరొకరులేరు. ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి 3 గంటల కరెంటు, 10 హెచ్పీ మోటర్లు,రైతు భరోసా, ఫాక్స్కాన
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకే తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజైన మంగళవారం మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖరెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, నాయకులు,కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మౌలాలి నుంచి ప్రారంభమైన ర్యాలీ