తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Elections )కు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చితమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. తొలిసారి ఓటు హక్కు వచ్చిన యువతీయువకులు కూడా తమ �
VC Sajjanar | మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉందని చాటేది ఓటని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. కొండాపూర్ చిరాక్ పబ్లిక్ స్కూల్లోని 375వ పోలింగ్ బూత్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటుహక్కును కుటుంబ సభ్యులతో కలిసి
అసెంబ్లీ ఎన్నికలకు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పటాన్చెరు నియోజకవర్గంతో కలిపి మొత్తం 29 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 1,09,56,477 మంది ఓటర్లు అభ్య�
తెలంగాణ ఏర్పడ్డాక జరుగనున్న మూడో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానున్నది. 13 నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుండగా, మిగిలిన 10
కాంగ్రెస్ నోట్ల ప్రవాహం సాగుతూనే ఉన్నది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఆ పార్టీ నేతలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ప్రజాస్వా మ్య విలువలకే తిలోదకాలిస్తున్నారు. తాజాగా, మంగళవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ర
నేడు(గురువారం) జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మెదక్ నియోజకవ ర్గంలో 2,16,748 మంది ఓటర్లు ఉండగా, 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 13 మంది అభ్యరులు బరిలో ఉన్న�
గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో జరిగిన అభివృద్ధిని ఆశీర్వదించాలని హైదరాబాద్ నగర ఓటర్లకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే హైదరాబాద్
ఈ శాసనసభ ఎన్నికల్లో ఓటు ఉన్న ప్రతి ఒక్కరు తమ హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ విజ్ఞప్తిచేశారు. ఓటు వేయడం ఓటరు బాధ్యత అని, ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని చెప్ప�
24 గంటల కరెంటు..ప్రాజెక్టుల నిండా నీళ్లు.. భూమికి పూర్తి రక్షణ కల్పించే ధరణి.. పెట్టుబడి సాయంగా రైతుబంధు.. వీటన్నింటితో తెలంగాణ రైతులు కడుపుల సల్ల కదలకుండా రెండు పంటలు సక్కగ పండించుకుంటున్నరు.
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ తుదిఘట్టానికి చేరుకుంది. కట్టుదిట్టమైన బందోబస్తుతో ఎన్నికలను నిర్వహించేందుకు సంబంధిత అధికారులు, పోలీసులు సిద్ధమయ్యారు. గురువారం అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాటు పూర్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగ్ జరగ నుంది. ఈ మేరకు ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,857 పోలింగ్ కేంద్రాల్లో 23,58,892 మంది ఓటు హక్కు వి�
కాంగ్రెస్ అంటేనే కుర్చీలాట. ప్రజలు రాష్ట్రంలో అధికారం ఇస్తే పెత్తనం మాత్రం ఢిల్లీ లో ఉంటుంది. సీఎం ఎవరు కావాలో, మంత్రులుగా ఎవరు ఉండాలో, వారికి ఏ శాఖ అప్పగించాలో ఢిల్లీ నుంచే ఆదేశాలు వస్తుంటాయి.
విశాలాంధ్ర పేరుతో తెలంగాణను ఆంధ్రలో విలీనం చేసి ఆర్థికంగా బలంగా ఉన్న తెలంగాణను ప్రాణం తీసిందే కాంగ్రెస్. నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన 4 వేల మందిని భారతీయ సైన్యం పేరుతో చంపించింది కూడా కాంగ్రె