ఎన్నికలు అనగా నే ఓటర్ల కోసం సవాలక్ష సౌకర్యాలు చేయటం చూస్తుంటాం. కానీ, ఎన్నికల సిబ్బందిని అంత గా పట్టించుకోరు. డ్యూటీకి వచ్చారు కాబట్టి వాళ్లకు టీ, టిఫిన్, భోజనం పెట్టేసి మమ అనిపించటం కామన్.
మల్కాజిగిరి నియోజకవర్గం 2009లో ఏర్పడగా.. 2009లో కాంగ్రెస్, 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమం రెండింటిని పరిగణలోకి తీ�
Telangana | అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి గ్రామాల్లో ఎక్కడచూసినా ఎన్నికల వాతావరణం కనిపించింది. పోటీ చేయబోయే అభ్యర్థుల మొదలు ఏ పార్టీ నుంచి ఎవరెవరు బీఫామ్ దక్కించుకుంటారన్న చర్చలు తీవ్రం�
Telangana | ఎన్నికల్లో డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభపెడుతున్నావని, నీ అంతు చూస్తానని బీజేపీ నాయకులు బెదిరించడంతో బీఆర్ఎస్ కార్యకర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Hyderabad | ఆదివారం ఓట్ల లెక్కింపు సందర్భంగా లెక్కింపు కేంద్రాల వద్ద ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య, రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Srinivas Goud | ఎగ్జిట్ పోల్స్ను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజలు నమ్మొద్దని మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి చంద్రశేఖ
Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ను ఆపేందుకు మావోయిస్టులు కుట్ర చేశారు. ఈ కుట్రను పసిగట్టిన పోలీసులు, పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.
Telangana | తెలంగాణ శాసనసభకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఇక మిగిలింది ఓట్ల లెక్కింపు మాత్రమే. ఓట్ల లెక్కింపునకు సమయం ఉండడంతో.. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది..? ప్ర�
అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్ ముగిసింది. ఇక ఓట్ల లెక్కింపు మిగిలింది. పోలింగ్ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎం మెషిన్లను భద్రపరిచారు
Minister KTR | తెలంగాణలో 70కి పైగా స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించబోతున్నదని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్పోల్స�
గ్రేటర్లో శాసనసభ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, యాకుత్ఫుర నియోజకవర్గంలో చిన్నా చితక సంఘటనలు మినహా అన్నీ చోట్ల పోలింగ్ ప్రశాంతంగా ముగించారు.
Telangana Elections | రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రమంతటా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో కడపటి సమా�