తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పాలనలోనే అభివృద్ధి చెందిందని బీఆర్ ఎస్ ముథోల్ ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్రెడ్డి పేర్కొ న్నారు. శనివారం బాసర, బిద్రెల్లి, ఓని, కౌట, సాలాపూర్,సావర్గం గ్రామాల్లో ప్రచారం నిర్వ హ�
పదేండ్ల కిందటి కరెంటు కష్టాలు, సాగు బాధలు ఇప్పటికీ కండ్లముందు కదలాడుతున్నాయని, కాంగ్రెస్కు ఓటేసి మళ్లీ ఆ కష్టాలను తెచ్చుకోబోమని జిల్లా అన్నదాతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ సర్కార్ ఇస్తున్న పంట పెట్టుబ
జగిత్యాల జిల్లాలో ఐటీహబ్ను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. శనివారం కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ �
మీలో ఒకడిని.. మీ కష్టసుఖాల్లో తోడుగా ఉంటా.. కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ నకిరేకల్ అభ్యర్థి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు. నార్కట్పల్లి, ఔరవాణి, బ్రాహ్మణ వెల్లెంల గ్రామా�
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గానికి ప్రగతి ప్రదాత, సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే హెలిప్యాడ్ �
సీఎం కేసీఆర్ ధరణిని తీసుకొచ్చి రైతు నమ్ముకున్న భూమికి భద్రత కల్పించారు. ధరణి రాకముందు వరకు రాత్రికి రాత్రి తన భూమి ఎవరి పేరు మీదకు మారుతుందోనన్న భయంతో బతికిన రైతులు ధరణి వచ్చాక గుండె మీద చేయి వేసుకుని ప�
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోలో సౌభాగ్యలక్ష్మీ పథకం ద్వారా అర్హులైన మహిళలకు నెలకు రూ.3వేలు అందిస్తామని ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి �
సమైక్య పాలనలో భూ రికార్డుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. భూమి అనుభవదారు ఒకరుంటే, రికార్డుల్లో పట్టాదారు మరొకరు, కబ్జాదారు ఇంకొకరు ఉండేవారు. వీఆర్ఓ మారిండంటే కబ్జా కాలంలో పేర్ల మార్పులు, పాస్ పుస్తకాల
‘కాంగ్రెస్ వస్తే కటిక చీకట్లే.. దొంగలా కరెంట్ వస్తుంది. కాలిపోయిన మోటర్లు వస్తాయి. అద్దమరాత్రి పొలాల వద్ద పడిగాపులు గాయాలి.. దొంగోడి కరెంట్తో ఎవుసం ఎట్ల చేస్తం.
పేద, మధ్య తరగతి వర్గాల సంక్షేమానికి అమలు చేసిన పథకాలతో తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మె ల్యే నోముల భగత్కుమార్ అన్నారు.
vరాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుంటే కాంగ్రెస్ తట్టుకోలేకపోతున్నది. రైతులు సంతోషంగా వ్యవసాయం చేస్తూ ఆనందంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నది. సాగుకు 3 గంటల కరెంట్ చాలని, రైతుల�
కోరుట్ల నియోజకవర్గంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు, టౌన్ అధ్యక్షుడితో పాటు దాదాపు 200 మంది నాయకులు పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరడం బీజేపీని కుదుపేసింది.
సమైక్య రాష్ట్రంలో మిర్యాలగూడ పట్టణ ప్రజలు తాగునీటి కోసం అష్టకష్టాలు పడ్డారు. మౌలిక సదుపాయాలు కూడా అంతంత మాత్రమే. ఒకటో అరో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఉండేవి. పారిశుద్ధ్యం, పచ్చదనం అసలే లేదు.