Telangana | తాము అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంటిస్తామంటూ కాంగ్రెస్ నేతలు చేసిన అపసవ్యపు వ్యాఖ్యలు ఆ పార్టీకి శాపంలా పరిణమించాయి. ఏ ముహూర్తాన ఆ మాటన్నారో కానీ నాటినుంచి కాంగ్రెస్ గ్రాఫ్ జర్రున జారుతూ కిం�
Voter Slip | ఎన్నికల్లో తమకు ఓటు హక్కు ఉన్నదా? లేదా?, ఓటు హక్కు ఉంటే ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలనే దానిపై చాలా మందికి సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం రాష్ట్రంలోని మొత్తం 3.26 కోట్ల మంది ఓటర్లకు స్లిప్పుల�
‘కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలతో అరిగోసపడ్డాం. ఏనాడూ కంటి నిండా నిద్రపోలే. అప్పట్లో వ్యవసాయం చేసుకోవాలంటేనే భయమయ్యేది. ఇప్పుడు మూడు గంటల కరెంటు ఇస్తామని కాంగ్రెసోళ్లు చెబుతున్నారు. మూడు గంటల కరెంటుతో న�
BRS | ‘ఔర్ ఏక్ బార్ కేసీఆర్!’ ఇదీ తెలంగాణ ప్రజల నిశ్చితాభిప్రాయమని తెలుస్తున్నది. గత సాధారణ ఎన్నికల్లో వచ్చిన 88 స్థానాల కన్నా అదనంగా రెండు సీట్లు సొంతం చేసుకొని ఏకంగా 90 స్థానాలతో బీఆర్ఎస్ అధినేత, కేసీఆ�
Congress | తెలంగాణ రైతన్నపై కాంగ్రెస్ పగవట్టింది.. ఇప్పుడిప్పుడే తెరిపిన పడుతున్న వ్యవసాయాన్ని దెబ్బకొట్టాలని కంకణం కట్టుకున్నది. ఆ పార్టీ నేతలు పదే పదే చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. వ్యవసాయానికి 5 గం�
రాష్ర్టానికి ఒక్క రూపాయి నిధులివ్వని ప్రధాని మోదీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు? అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మహేశ్వరం నియోజకవ
Hyderabad | అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఈ నెల 28న సాయంత్రం 5గంటల నుంచి 30 సాయంత్రం 5గంటల వరకు మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయాల�
సమగ్ర అభివృద్ధే ఏకైక ఏజెండాగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, అలాంటి నాయకత్వాన్ని మళ్లీ మద్దతు ఇవ్వాల్సిన సమయం వచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థి నంద క
Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరు మహారాష్ట్రలో కూడా కొనసాగుతున్నది. తెలుగువారు ఎకువగా ఉండే ముంబై, థానే, భీవండి, నవీముంబై, ఫుణె ప్రాంతాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. �
ఉపాధ్యాయ, ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన మూడు పెండింగ్ డీఏల మంజూరుకు అనుమతించాలని మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ నేత బీ మోహన్రెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు.
Voter Card | ఎన్నికల కమిషన్ అందించిన ఓటరు గుర్తింపు కార్డులను నేడు, రేపు పంపిణీ చేస్తున్నట్టు పోస్టల్శాఖ ఏడీ ఎన్ఎస్ఎస్ రామకృష్ణ ఒక ప్రకటనలో శనివారం తెలిపారు. 26, 27 సెలవు రోజులైనా 27 పోస్టుఆఫీసులు 186 సిబ్బందితో
దేశవ్యాప్తంగా బీజేపీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ అతిపెద్ద మిత్రపక్షాలుగా వ్యవహరిస్తున్నాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీ�
పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణ అభివృద్ధి మళ్లీ పదేండ్లు వెనక్కిపోతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. కరెంటు ఉండదు, రైతుబంధు రాదు, పల్లెల్లో కరువు తాండవిస్తుంది అని చెప్పారు. ప్రజలం�
కామారెడ్డికి కేసీఆర్ వస్తున్నారంటే కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వచ్చినట్టు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.