భూకబ్జాదారుడు, బ్రోకర్, బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలని, నియోజకవర్గం ప్రజలతో నిత్యం వెన్నంటి ఉం టూ ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్న తనను భారీ మెజ
అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లు గెలుచుకొని బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు తెలంగాణకు చాలా ముఖ్యమైనవ
జుక్కల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సౌదాగర్ గంగారాం బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేయ్యాలని తన అనుచరులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కామారెడ్డి జ
విశాలాంధ్ర నినాదంతో కలిసుందామన్నారు. కలిశాక... పెద్దమనుషుల ఒప్పందాలు చెల్లవంటూ కాంగ్రెస్ వినిపించిన ఆరోవేలు కథ విన్నప్పుడే ఆ పార్టీ ‘చేయి’చ్చిందనిఅర్థమైపోయింది. మన కొలువులు లాక్కున్నప్పుడే కాంగ్రెస�
అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదని రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. అలాంటి ఆ పార్టీ నేతలు ఇక ప్రజలకేం గ్యారెంటీల
మహిళల ఆర్థికస్వావలంబనకు కృషి చేసింది సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజాఆశీర్వాదంతో 100ఎమ్మెల్యేసీట్లు పక్కాసాధిస్తామని కార్మిక శాఖమంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్
తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని, ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి మరింత అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి అన్నార�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై ఆదివారం జనగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అర్బన్ ఇన్స్పెక్టర్ ఎలబోయిన శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 15న జనగామ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగ
24 గంటల కరెంట్ ఇస్తున్న తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు అర్రాస్ పాట లెక్క కరెంట్ గంటలను తగ్గిస్తూ మాట్లాడుతున్నారని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు.
కాంగ్రెస్, బీజేపీ నేతలు మహారాష్ట్రలో అభివృద్ధిని పట్టించుకోకుండా తెలంగాణలో ప్రచారం చేయడం సిగ్గుచేటని ఆ రాష్ర్టానికి చెందిన బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీని ఎదురుకునే సత్తా లేక, ఓటమి భయంతో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటవుతున్నాయి. తెరవెనుక చీకటి రాజకీయాలు చేస్తున్నాయి. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దంతాన్పల్లి గ్రామంలో ఆదివారం బీజేపీ, కాంగ్ర�
ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగుతున్నది. ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డితోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ కారు
CM KCR | బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కూడా ఘననీయంగా అభివృద్ధి చేసిందని సీఎం కేసీఆర్ చెప్పారు. రైతులకు ఇచ్చే సాగునీటిపై గతంలో నీటి తీరువాను వసూలు చేసేవారని, తాము అధికారంలోకి వచ్చినంక నీటిపై పన్నును