చేవెళ్లలో సోమవారం జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఫరా ఇంజనీరింగ్ కళాశాల మైద�
ఎన్నికల్లో రైతుల ఓట్లను దండుకోవడానికి కాంగ్రెస్ పా ర్టీ చేస్తున్న కుట్రలు బహిర్గతమయ్యాయి. రైతు భరోసా పథకంలో భాగంగా పట్టాదారుకు, కౌలురైతు కు ఎకరాకు రూ. 15 వేల ఆర్థికసాయం అందిస్తామని ఆరు గ్యారెంటీల్లో ప్ర�
కాంగ్రెస్కు ఓటేస్తే పేదలకు కన్నీళ్లేనని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరంగా కృషి చేస్తూ పేదల పాలిట ఆశాజ్యోతిగా సీఎం కేసీఆర్�
ఉద్యమాలగడ్డ జగిత్యాల, ఇంటి ఇలవేల్పు రాజన్న క్షేత్రంలో అధినేత కేసీఆర్కు జనం నీరాజనం పలికారు. జగిత్యాలలోని గీతా విద్యాలయం గ్రౌండ్, వేములవాడ కోర్టు సమీపంలోని మైదానంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు పో�
రాష్ట్రంలో పని చేసే ప్రభుత్వానికి పట్టం కట్టాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మె ల్యే నోముల భగత్కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని తుర్పు పూలగూడెం, చలకుర్తి, పడమర పూలగూడెం, నీమానాయక్ తండా, ఊరబావితండ, బెట్టె�
బీఆర్ఎస్ అంటే స్కీమ్లు, కాంగ్రెస్ అంటే స్కామ్లు అని ఏ పార్టీ వల్ల మేలు జరుగుతుందో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. చివ్వ�
‘కాంగ్రెస్ లీడర్ల మాటలు దారుణంగా ఉన్నయ్. యాభై ఏండ్లకు పైగా అధికారంలో ఉన్నా రైతులకు వీళ్లు చేసిందేమీ లేదు. నాడు ఎంతో గోస పెట్టిన్రు. కరెంట్ సక్కగియ్యలె. నీళ్లియ్యలె. కండ్ల ముందే పంటలు ఎండుతున్నా పట్టిం�
“నిజాం సర్కారు కాలంలో సదర్మాట్ను 15 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని నిర్మించారు. మరో 20 వేల ఎకరాలకు నీరందించడానికి బ్యారేజ్ కట్టినం. కెనాల్కు నిధులు మంజూరు చేసినం..” అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశే�
ఎన్నికల ప్రచారంలో భాగంగా వీర్నపల్లి మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మంత్రి కేటీఆర్ రోడ్షో విజయవంతమైంది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజల్లో కొత్త ఉత్సాహాన్నినింపింది.
: ప్రజా సేవకుడిని గుర్తించి వచ్చే ఎన్నికలో గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలంలోని రాయినిగూడెం, కీతవారిగూడెం, తాళ్లమొల్కాపురం, రేగులగడ్డ తండా, కొత్తగూడెం, లచ్య
పూటకో పార్టీ గంటకో మాట మాట్లాడే రాజగోపాల్ రెడ్డి మాయమాటలు నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ నల్లగొండ అభ్యర్థి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండలంలోని తిరుగండ్లపల్లి, తమ్మడపల్లి, నర్సింహా
ప్రైవేట్ విద్యా సంస్థల సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్కే ఉంటుందని ఆ విద్యా సంస్థల ఐక్యవేదిక నిర్వాహకులు స్పష్టం చేశారు. నల్లగొండ ఎన్ఆర్ఎస్ గార్డెన్స్లో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
వ్యవసాయ, భూ సంస్కరణల్లో భాగంగా సీఎం కేసీఆర్ జిల్లాలోని ప్రతి భూమి, రైతు వివరాలను ‘ధరణి’లో నిక్షిప్తం చేశారు. ఏ రైతు ఎంత విస్తీర్ణంలో ఏ పంటలు వేశారనే అంశాల ప్రకారంగా వ్యవసాయ శాఖ సర్వే చేసి ఆ వివరాలను ‘ధరణ�
తెలంగాణకు సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం చింతపల్లి మండలంలోని హరిజనాపురం, గడియ గౌరారం, కిష్టరాయినిపల్లితో పాటు పలు గ్రామాల్ల�