చౌరస్తా.. లేకపోతే బహిరంగసభ.. లేకపోతే రోడ్షో.. లేకపోతే కార్నర్ మీటింగ్.. వేదిక ఏదైనా సరే. ఆ ఆరున్నర అడుగుల మనిషి.. నెమ్మదిగా ప్రసంగం మొదలుపెడతారు. ఆ ప్రసంగంలో ఛలోక్తులుంటాయి, సూటి విమర్శలు ఉంటాయి. అంతా ముచ్చ�
Minister KTR | తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నర ఏండ్లలో 2,02,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి, 1,60,083 నియామకాలను పూర్తిచేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు స్పష్టం�
రాష్ర్టానికి రూపాయి ఇవ్వని ప్రధాని మోదీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గ కేంద్రం కందుకూరులో నిర్వహ�
సీఎం కేసీఆర్ యాదవుల ఆత్మ బంధువు అని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ కొనియాడారు.తెలంగాణలో 7.50 లక్షల యాదవ కుటుంబాలకు గొర్రెల యూనిట్లను అందజేశారని, దాంతో దేశంలోనే మాంసం ఉత్పత్తిలో తెలంగాణ ముందు వరుసల
అసైన్డ్, పోడు భూములకు పట్టాలిప్పించి భూమి హక్కులు కల్పించామని ఆర్అండ్బీ శాఖ మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్, వేల్పూర్ మండలాల్లో శని
బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి తరుఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ, బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు నేడు నర్సాపూర్ పట్టణానికి రానున్నారు.
Minister KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వ భవనమైన టీ వర్క్స్లో సమావేశాలు నిర్వహించడం నిబంధనలను ఉల్లంఘించడ
బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పాటు పడిందని.. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ కోరారు. శనివారం మండల కేంద్రంలో
యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కరెంటు సరిగా లేక అనేక కష్టాలు అనుభవించామని, మళ్లీ ఆ పార్టీని నమ్మితే కరెంట్ ఖతమైతుందని, ఒకప్పటి లాగానే బాయిలకాడ రాత్రి పూట నిద్రలు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు.
2014కు ముందు సూర్యాపేట ఎట్లుందో, ఇప్పుడెట్లయ్యిందో ప్రజలు కండ్లారా చూస్తున్నారని, చెప్పిన దానికంటే ఎక్కువే అభివృద్ధి చేశామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి గుంటకండ
ఎన్నికల్లో తనను ఆశ్వీరదించండి.. నియోజకవర్గ రూపురేఖలు మారుస్తా.. అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ పేర్కొన్నారు. మండల కేంద్రంతో పాటు, ఎర్రగుంట, మల్లాపూర్ గొండు గూడెం గ్రామాల్లో శన�
బీఆర్ఎస్ కాకుండా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ భూములకు భద్రత లేకుంటా పోతదని, తిరిగి గతంలో అనుభవించిన బాధలు మొదలవుతాయని జిల్లా రైతులు స్పష్టం చేస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే వికారాబాద్ నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి దళతబంధు వర్తింపజేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు.