‘మీ సేవకుడిగా వస్తున్నా.. ఒక్కసారి ఆశీ ర్వదించండి’.. అని వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహారావు కోరారు. ఆయా గ్రామాల గౌడ సంఘం సభ్యులతో శనివా రం మల్కపేటలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమా
రాష్ట్రంలో బీఆర్ఎస్ గాలి వీస్తున్నదని మూడోసారి గెలిచి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొడుతారని రాష్ట్ర గనులు, భూ గర్భ వనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. శనివారం దుద్యాల మండలం పో లేపల్లి తండాక�
గెలుపుదిశగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతనోత్సాహంతో ఉవ్వెత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. మరో మారు పట్నం నరేందర్రెడ్డి పట్టం కట్టే విధంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రతిపక్ష పార్టీ
‘అయ్యే ఇప్పటికే రెండు మూడు సార్లు ఓడిపోయిండు. చిరిగిన బట్టలతో వస్తుండు. కంటతడి పెట్టుకుంటున్నడని కాంగ్రెస్కు ఓటేస్తే మీ, మీ పిల్లల బంగారు భవిష్యత్ బుగ్గిపాలు చేసుకున్నట్లే. బతుకులు ఆగం చేసుకున్నట్లే.
కరువు తాండవం చేసిన ఆలేరు నియోజకవర్గాన్ని పదేండ్లలో అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపాం. ఈ ప్రాంతానికి ఎంతో చేశాం. ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. రాబోయే ఐదేండ్లలో ఆలేరును అద్భుతంగా అభివృద్ధి చేస్తాం.
జనం లేక వెలవెలబోతున్న సభలతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రంగారెడ్డి జిల్లాలో శనివారం పలు చోట్ల సభలు జరిగాయి. తుర్కయాంజాల్లో జరిగిన కార్నర్ మీటింగ్కు, షాద్ నగర్లో జరిగిన బహిరం�
సమైక్యపాలనలో 40 ఏళ్ల పాటు దరిద్రాన్ని అనుభవించామని, పదేళ్ల తెలంగాణ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్కు మరోసారి పట్టంకట్టాలని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశా
గతంలో ఎట్లా ఉన్న ఆదిబట్ల నేడు ఎంత అభివృద్ధి చెందిందో చూసి ఓటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శనివారం ఆదిబట్ల మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొప్పు జంగయ్య ఆధ
సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్ ఆదివారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండల కేంద్రాల్లో నిర్వహించే రోడ్షోల్లో పాల్గొననున్నారు.
ఆర్ఎస్ పాలనలోనే గ్రామాలు సస్యశ్యామలంగా మారయని బీఆర్ఎస్ నల్లగొండ అభ్యర్థి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
‘ఒకప్పుడు జగిత్యాల ఎట్లుండె.. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఇప్పుడెలా అభివృద్ధి చెందిందో ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ ఏండ్ల కొద్ది పాలించి చేసిందేమీ లేదు. సొంతలాభం చూసుకున్నారే గానీ ప్రజలకు మేలు చేయలేదు అన�
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోవద్దని బీఆర్ఎస్ చేవెళ్ల అభ్యర్థి కాలె యాదయ్య అన్నారు. శనివారం మండల పరిధిలోని అప్పోజిగూడ, చిలుకూరు, ఎన్కేపల్లి, అమ్డాపూర్, కాశీంబౌలి, శ్రీరాంనగర్, వెంకటాపూర్, హిమాయ�
గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి ఆ తండాలను అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.
కాంగ్రెసోళ్లు ధరణి పోర్టల్ స్థానంలో భూమాతను తీసుకొస్తమంటున్నరు. అదే జరిగితే.. వ్యవసాయం, రైతన్న బతుకులు ధ్వంసమవుతాయి. డిజిటల్ వ్యవస్థ రద్దవుతుంది కాబట్టి సర్కారు వద్ద భూములు, రైతులు, పంట విస్తీర్ణం, దిగ�